రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హర్రర్ కామెడీ థ్రిల్లర్ ‘రాజాసాబ్’ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. డిలీటెడ్ సన్నివేశాలను ఇవాళ లేదా రేపు ఈ మూవీలో యాడ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ వార్త విన్న రెబల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అలాగే, పెంచిన టికెట్ ధరలను కోర్టు రద్దు చేయడంతో గతంలో ఉన్న ధరలకే టికెట్లు లభించనున్నాయి.