BHNG: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య ఖజానాకు శనివారం రూ.24,41,053 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్తో రూ.1,39,950, కళ్యాణ కట్టతో రూ.55,500, బ్రేక్ దర్శనాలతో రూ.2,18,400, VIP దర్శనాలతో రూ.2,55,000, ప్రసాద విక్రయాలతో రూ.10,01,120, కార్ పార్కింగ్తో రూ.3,65,500, వ్రతాలతో రూ.89 వేలు, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది.