• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »andhra pradesh

Chandrababu: ఈసారి ఎన్నికల్లో కూటమిదే గెలుపు!

ఈసారి ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 2047లో వికసిత్ భారత్ మోదీ లక్ష్యమైతే.. వికసిత్ ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు.

May 6, 2024 / 08:01 PM IST

Pm Modi: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

May 6, 2024 / 05:25 PM IST

AP DGP: ఏపీ కొత్త డీజీపీగా హరీశ్‌కుమార్‌ గుప్తా

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిందనే విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది.

May 6, 2024 / 03:48 PM IST

AP Elections: కాకినాడ ఎంపీ సీటు తనదే అంటున్న వైసీపీ శ్రేణులు

కాకినాడ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న పోటీ .. ఆసక్తికరంగా మారింది. వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ పోటీచేస్తుండగా, జనసేన నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బరిలో దిగారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు పళ్లం రాజు కూడా తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని వైసీపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

May 6, 2024 / 02:33 PM IST

Pawan Kalyan: జనసేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఐక్య‌రాజ్య స‌మితి ఆహ్వానం

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు అరుదైన ఆహ్వానం అందింది. ఈ నెల 22న జ‌రిగే స‌ద‌స్సుకు ఐక్యరాజ్య సమితి పవన్‌ను ఆహ్వానించింది.

May 6, 2024 / 11:09 AM IST

YSRCP Attack : నటుడు సాయిధరమ్‌ తేజ్‌ రోడ్‌ షోలో రాళ్ల దాడి!

జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్‌షో నిర్వహించారు. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు సాయిధరమ్‌ తేజ్‌ను లక్ష్యంగా చేసుకుని రాళ్ల దాడికి దిగారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

May 6, 2024 / 10:56 AM IST

Land Titling Case: టీడీపీ అధినేతకు ఈసీ షాక్.. చంద్రబాబు, నారా లోకేష్‌‌పై ఎఫ్ఐఆర్ నమోదు

టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లకు ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది . ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఫేక్‌ ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది. FIRలో A1గా చంద్రబాబు నాయుడు, A2గా నారా లోకేష్‌ పేర్లను చేర్చింది.

May 5, 2024 / 03:37 PM IST

Amit Shah: ఏపీలో చంద్రబాబు కేంద్రంలో మోడీ గెలిస్తే రెండు సంవత్సరాల్లో పోలవరం పూర్తి

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలో వస్తే ఆగిపోయిన పోలవరం పూర్తి చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. రాయలసీమను నిర్లక్ష్యం చేశారని కేంద్రంలో మోడీ అధికారంలో వస్తే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్ని పూర్తి చేస్తామని తెలిపారు.

May 5, 2024 / 03:11 PM IST

Pawan Kalyan : రాజకీయం అంటే ఐదు నిమిషాల నూడుల్స్ కాదు : పవన్ కళ్యాణ్

రాజకీయాలంటే ఐదు నిమిషాల నూడుల్స్ కాదని, అడ్డంకులు, అపజయాలను ఎదుర్కొని ప్రజల నమ్మకాన్ని నాయకులు సంపాదించుకోవాలని జనసేన వ్యవస్థాపకుడు, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు.

May 4, 2024 / 07:47 PM IST

Pawan Kalyan: ప్రతి ఓటమి దెబ్బ జనసేనను మరింత బలపడేలా చేసింది

ఓటమి ఎప్పుడు పాఠాలు నేర్పుతుందని, ప్రతి ఓటమి దెబ్బ జనసేనను మరింత బలపడేలా చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.

May 4, 2024 / 07:35 PM IST

YS Sharmila : జగన్ కేసులో వైఎస్సార్ పేరు.. సోనియానే నాతో చెప్పారు

పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుల చుట్టూ తిరిగి దివంగత నేత వైఎస్సార్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్పించారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.

May 4, 2024 / 06:02 PM IST

Pawan Kalyan : ప్రజలు భయం లేకుండా బతకాలి.. కైకలూరు సభలో పవన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. స్వపక్ష... వివక్షాలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి. వైసీపీ ఎలాగైనా రెండో సారి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తుంటే..

May 3, 2024 / 04:36 PM IST

Elections 2024: ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. 46,389 పోలింగ్‌ కేంద్రాలు

త్వరలో ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు.

May 2, 2024 / 04:42 PM IST

AP Elections: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం.. తేదీలు ఇవే

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారానికి తేదీలు ఖరారు అయ్యాయి. దీంతో బీజేపీ శ్రేణులు ఉత్సహంతో ఉన్నారు. ప్రధాని రాకకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

May 2, 2024 / 04:31 PM IST

2 Thousand Crores: అనంతపూర్ నుంచి హైదరాబాద్‌కు.. 4 కంటైనర్లలో 2 వేల కోట్లు

అనంతపూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న నాలుగు కంటైనర్లను తనిఖీ చేసిన పోలీసులు షాక్ అయ్యారు. అందులో మొత్తం 2 వేల కోట్లు ఉన్నట్లు వారు గుర్తించారు.

May 2, 2024 / 04:29 PM IST