అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు, ఓ మహిళా ప్రేక్షకురాలు పోలీసు అధికారితో ఘర్షణ పడింది.
కెప్టెన్ మిల్లర్(Captain Miller) ఫస్ట్ లుక్ను జూన్లో, టీజర్ను జులైలో లాంఛ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. మూవీని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
సునిశిత్(Sunishith) మాటలు విన్న తారక్ ఫ్యాన్స్(NTR Fans) అతనిని వెతికి మరీ పట్టుకుని కాస్త డిఫరెంట్గా పనిష్మెంట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్ర పటానికి సునిశిత్తో హారతి ఇప్పించి క్షమాపణలు చెప్పించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను బెంగళూరులో వైఎస్ షర్మిల కలిసి అభినందనలు తెలియజేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారని ప్రస్తావించారు.
భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. జీఎస్ఎల్వీ ఎఫ్12 వాహకనౌక ద్వారా ఎన్వీఎస్-01 అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది.
పోలీసులు పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుని ముందకు సాగేందుకు రెజ్లర్లు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో తోపులాట జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతున్నాయి.
హైదరాబాద్లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఎన్టీఆర్ పాల్గొనకపోవడంతో తారక్కు ఆర్టీవీ థ్యాంక్స్ చెప్పారు. లక్ష్మీపార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారని చెప్పే టీడీపీ నేతలకు ఆయన్ని పూజించే హక్కు లేదన్నారు.
యువ హీరో శర్వానంద్ కారు ప్రమాదానికి గురయ్యింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఆయన కారు ఓ డివైడర్ను ఢీ కొంది. దీంతో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి.
కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్ ఏర్పాటు చేశారు. స్పీకర్ చైర్ వద్ద సెంగోల్ను ప్రధాని మోడీ ఉంచారు.
కొత్త పార్లమెంట్ భవనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూజలు చేశారు. పూజలో మోడీతోపాటు స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు.
ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అశ్విన్ బాబు హీరోగా 'హిడింబ' సినిమా(Hidimbha Movie) రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ (trailer)ను సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam tej) రిలీజ్ చేశారు.
సల్మాన్ కు ఓ పెళ్లి ప్రపోజల్ వచ్చింది. అయితే తను మాత్రం పెళ్లి చేసుకునే వయసు దాటిపోయిందంటూ చెప్పుకొచ్చాడు.
'ఫుల్ బాటిల్' మూవీ(Full Bottle Movie)లో మెర్క్యూరీ సూరీ అనే మాస్ ఆటో డ్రైవర్ పాత్రలో హీరో సత్యదేవ్ కనిపించనున్నారు. పోర్టు సిటీ కాకినాడ నేపథ్యంలో ఈ మూవీ కథ సాగుతుంది.
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ'(Ms Shetty Mr Polishetty Movie)కి సంబంధించిన అప్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. సెకండ్ సింగిల్ హతవిధి అంటూ సాగే పాటను మే 31న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు.