బిర్యానీ కోసం గొడవ పడి ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది.
తమిళనాడులో వింత ఆచారం ఉంది. 108 కిలోల కారం కలిపిన నీటితో ఓ పూజారి స్నానం చేశాడు. భక్తులను దురదృష్టం నుంచి రక్షించాలని.. అందుకే ఈ స్నానం చేశానని ఆ పూజారి చెబుతున్నాడు.
లోయలను దాటేందుకు వినియోగించే కేబుల్ కారు (cable car)లో పాఠశాలకు వెళ్లే ఆరు చిన్నారులతో సహా ఎనిమిది మంది చిక్కుకుపోయారు.
చింపాంజీ ఫోటోగ్రాఫర్ని నీరు తాపించమని అడుగుతుంది. ఆ వ్యక్తి కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చి తన చేతుల నుంచి నీరు త్రాగేలా చేస్తాడు. ఆ వ్యక్తి వెళ్లే ముందు, చింపాంజీ అతని చేతులను పట్టుకుని, వాటిని స్వయంగా నీటితో శుభ్రం చేయడం ప్రారంభించింది.
ఛత్తీస్గఢ్ (Chhattisgarh) ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ (Bhupesh Baghel) సోమవారం మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడుతుండగా ఓ పాము కలకలం సృష్టించింది.
లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై ఓ యువకుడు షూ విసిరాడు.
భూపాలపల్లి బీఆర్ఎస్లో టికెట్ సెగ రేగింది. సిరికొండ మధుసూదనచారికి టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ కార్యకర్తలు సెల్ టవర్ ఎక్కి మరీ డిమాండ్ చేశారు.
వీధిలో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని ఓ సన్యాసి కిరాతకంగా చంపాడు. భుజాలపైకి ఎత్తుకుని నేలకేసి బాదాడు. ఈ దారుణ ఘటనతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
రాహుల్ గాంధీ(rahul gandhi) ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ పర్యటనలో ఉన్నారు. మాజీ ప్రధాని, ఆయన తండ్రి రాజీవ్ గాంధీ(rajiv gandhi) 79వ జయంతి సందర్భంగా ఆయనకు పాంగాంగ్ త్సో సరస్సు సమీపంలో నివాళులర్పించారు. అంతేకాదు ప్రధాని మోడీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
లీగ్స్ కప్ 2023 ఫైనల్ పోటీలో లియోనెల్ మెస్సీ(Lionel Messi) ఇంటర్ మియామి(Inter Miami) తరఫున అదరగొట్టాడు. పెనాల్టీలో భాగంగా 10-9తో నాష్విల్లేను ఓడించి మెస్సీ ఆల్ టైమ్ రికార్డు సాధించాడు. దీంతో తన కేరీర్లో సరికొత్త ఘనతను చేరుకున్నాడు.
సీఎం యోగి ఆదిత్యా నాథ్ ను కలిసేందుకు రజనీకాంత్ ఆయన నివాసానికి వెళ్లారు. సీఎం యోగి పాదాలను తాగి అభివాదం చేశారు.
హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలో వరుణుడి బీభత్సం కొనసాగుతున్నది.
సాధారణంగా మద్యం షాపుల ముందు మనుఘలు మందు కోసం బారులు తీరి ఉంటారు. అయితే మందు షాప్ ముందు కేవలం మనుషులు మాత్రమే కాకుండా కోతులు (Monkeys) కూడా ఉంటాయని ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.తాజాగా ఒక కోతి ఏకదాటిగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social media)లో వైరల్ గా మారింది.ఎవరైనా బాగా అల్లరి చేస్తే ‘కల్లు తాగిన కోతి‘ అనే సామెతను వాడుతుంటారు. అయితే రియల్గా ఓ కోతి మందు […]
కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి పట్ల కానిస్టేబుల్ సత్యనారాయణ దురుసుగా ప్రవర్తించాడు. తలకు కట్టు కట్టుకొని ఉన్న రోగిని లాఠీతో కొట్టాడు. ఆ ఘటనను వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఉద్యాన్ ఎక్స్ప్రెస్లో భారీగా మంటలు చెలరేగాయి. రైల్వే స్టేషన్ మొత్తం పొగతో నిండిపోయింది. స్థానికులు భయాందోళన చెందారు.