చంద్రయాన్-3 విజయవంతం అవ్వడంతో భారత్ సంబరాలు చేసుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా భారత్ను ప్రశంసిస్తున్నారు. 14 రోజుల పాటు జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ అనేక పరిశోధనలు చేయనుంది. ఆ సమాచారాన్ని ఇస్రోకు చేరవేయనుంది.
భారత్ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయ్యింది. చంద్రునిపై ల్యాండర్ సేఫ్గా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రపంచంలోనే చంద్రుని దక్షిణ ధృవంపై జెండా పాతిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
తమిళనాడులో వింత ఆచారం ఉంది. 108 కిలోల కారం కలిపిన నీటితో ఓ పూజారి స్నానం చేశాడు. భక్తులను దురదృష్టం నుంచి రక్షించాలని.. అందుకే ఈ స్నానం చేశానని ఆ పూజారి చెబుతున్నాడు.
చింపాంజీ ఫోటోగ్రాఫర్ని నీరు తాపించమని అడుగుతుంది. ఆ వ్యక్తి కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చి తన చేతుల నుంచి నీరు త్రాగేలా చేస్తాడు. ఆ వ్యక్తి వెళ్లే ముందు, చింపాంజీ అతని చేతులను పట్టుకుని, వాటిని స్వయంగా నీటితో శుభ్రం చేయడం ప్రారంభించింది.
రాహుల్ గాంధీ(rahul gandhi) ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ పర్యటనలో ఉన్నారు. మాజీ ప్రధాని, ఆయన తండ్రి రాజీవ్ గాంధీ(rajiv gandhi) 79వ జయంతి సందర్భంగా ఆయనకు పాంగాంగ్ త్సో సరస్సు సమీపంలో నివాళులర్పించారు. అంతేకాదు ప్రధాని మోడీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
లీగ్స్ కప్ 2023 ఫైనల్ పోటీలో లియోనెల్ మెస్సీ(Lionel Messi) ఇంటర్ మియామి(Inter Miami) తరఫున అదరగొట్టాడు. పెనాల్టీలో భాగంగా 10-9తో నాష్విల్లేను ఓడించి మెస్సీ ఆల్ టైమ్ రికార్డు సాధించాడు. దీంతో తన కేరీర్లో సరికొత్త ఘనతను చేరుకున్నాడు.
సాధారణంగా మద్యం షాపుల ముందు మనుఘలు మందు కోసం బారులు తీరి ఉంటారు. అయితే మందు షాప్ ముందు కేవలం మనుషులు మాత్రమే కాకుండా కోతులు (Monkeys) కూడా ఉంటాయని ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.తాజాగా ఒక కోతి ఏకదాటిగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social media)లో వైరల్ గా మారింది.ఎవరైనా బాగా అల్లరి చేస్తే ‘కల్లు తాగిన కోతి‘ అనే సామెతను వాడుతుంటారు. అయితే రియల్గా ఓ కోతి మందు […]