• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

టీఆర్ఎస్(trs) ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి(Rohit Reddy )కి భద్రత పెంపు..!

మొయినా బాద్ ఫాంహౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీనే ఎమ్మెల్యేల కొనుగులకు ప్రయత్నించిందటూ ఆరోపణలు వస్తున్నాయి. కాగా… ఈ ఘటనకు సంబంధించి  స్పెషల్ ఇవ్వేస్టిగేషన్ టీమ్ తో విచారణ చేయించాలని హైకోర్టులో బీజేపీ గురువారంనాడు రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ పోలీసుల తీరుపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం న...

October 29, 2022 / 06:07 PM IST

ఎమ్మెల్యేలను కొనడం బీజేపీ(bjp)కి అలవాటే.. ప్రకాష్ రాజ్(Prakash raj)

ఎమ్మెల్యేలను కొనడం బీజేపీ(bjp)కి అలవాటే అంటూ ప్రకాష్ రాజ్(Prakash raj) సంచలన ఆరోపణలు చేశారు. ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు ప్రకాష్ రాజ్. ఈ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అలజడి సృష్టించడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆరోపణలు చేశారు. దేశంలో అన్ని చోట్లా బీజేపీ అదే పని చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేసిందని...

October 29, 2022 / 06:03 PM IST

యాదాద్రిలో బండి సంజయ్(Bandi Sanjay) ప్రమాణం…!

ఎమ్మెల్యేల కొనుగోలు విషయం తెలంగాణలో ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బీజేపీనే ఈ పనికి పాల్పడిందంటూ అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలు నిజం కాదని నిరూపించడానికి.. బండి సంజయ్(Bandi Sanjay) యాదాద్రిలో ప్రమాణం చేసి తాను కానీ తన పార్టీ కానీ ఎలాంటి తప్పు చేయలేదని ప్రూవ్ చేశారు. తాను చేసిన ప్రమాణం వల్ల కేసీఆర్ కుటుంబ రాజకీయ చరిత్ర సమాధి కాబోతుందని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు...

October 29, 2022 / 05:56 PM IST

ఎమ్మెల్యేల(mlas) కొనుగోలు విషయంలో ఆడియో లీక్(Audio leak) కలకలం…!

టీఆర్ఎస్(trs) ఎమ్మెల్యేల(mlas) కొనుగోలు విషయం తెలంగాణలో ఎంతటి కలకలం రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా… తాజాగా.. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో తాజాగా ఓ ఆడియో లీక్(Audio leak) కలకలం రేపింది. ఈ ఆడియోలో రామచంద్ర భారతి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు మాట్లాడినట్లు స్పష్టంగా అర్థమౌతుంది. రామచంద్ర భారతిని ఎమ్మెల్యే స్వామిజీ అంటూ మాట్లాడారు. నందుతో మాట్లాడిన అంశం పైన వారిద్దరూ చర్చించారు. అసలు ఎంత మంద...

October 28, 2022 / 06:29 PM IST

కేటీఆర్(ktr) భయపడుతున్నారు… ఎమ్మెల్యేల విషయంపై విజయశాంతి(vijayashanti) సెటైర్లు…!

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో… ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మొయినాబాద్ ఫాంహౌస్ లో జరిగిన వ్యవహారంపైనే చర్చంతా నడుస్తోంది. ఈ విషయంలోనే  ఓ వైపీ టీఆర్ఎస్(trs), మరో వైపు బీజేపీ విమర్శలు చేసుకుంటున్నారు. అయితే… ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని.. ఎవరూ ఈ విషయంపై మాట్లాడొద్దు అంటూ మంత్రి కేటీఆర్(ktr) తమ పార్టీ నేతలకు సూచించారు. కాగా.. కేటీఆర్ చేసిన ట్వీట్ పై తాజాగా ...

October 28, 2022 / 06:17 PM IST

టీఆర్ఎస్(trs) ఎమ్మెల్యేలకు ఎర… బండి సంజయ్(bandi sanjay) షాకింగ్ కామెంట్స్..!

ఒక్క రాత్రితో తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధికార టీఆర్ఎస్(trs) ఎమ్మెల్యేలను ప్రలోభానికి గురి చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్(bandi sanjay) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ఓట‌మి ఖాయంగా క‌నిపిస్తుండ‌టంతో హైద‌రాబాద్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ డ్రామాలకు తెర‌లేపింద‌ని అన్నారు. కేసీఆర్ ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లిన‌పుడు ఆ స్వామీజీన...

October 27, 2022 / 06:33 PM IST

టీఆర్ఎస్(TRS) ఎమ్మెల్యేలకు ఎర… అడ్డంగా దొరికిపోయారుగా…!

త్వరలో మునుగోడు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… అధికార పార్టీ టీఆర్ఎస్(TRS) ఎమ్మెల్యేల కొనుగోలుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించడంతో తీవ్ర అలజడి సృష్టించింది. హైదరాబాద్ శివారులోని ఓ ఫౌంహౌస్‌లో నలుగురు టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతుండగా పోలీసులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఇది పెను రాజ‌కీయ దుమారానికి తెర‌దీసింది. బీజేపీ నేతలు ఈ ఎరకు ప్లాన్ ...

October 27, 2022 / 06:07 PM IST

మునుగోడు ఎన్నికలు: ఓటర్లకు మంత్రి జగదీష్ రెడ్డి(minister jagadish reddy) వార్నింగ్…!

మునుగోడు ఎన్నికకు ఓటింగ్ తేదీ దగ్గరపడుతోంది. దీంతో… అన్ని పార్టీ ల ప్రముఖ నేతలంతా ప్రచారం చేస్తున్నారు. నువ్వా, నేనా అన్నట్లుగా ప్రచారాలు హోరెత్తిస్తున్నారు. కాగా… ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి జగదీష్ రెడ్డి(minister jagadish reddy) అక్కడి ఓటర్లకు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలిస్తే టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని మంత్రి వార్నింగ్ ఇవ్వ...

October 25, 2022 / 06:23 PM IST

తెలంగాణలో పవన్(pawan kalyan) స్కెచ్… వర్కౌట్ అయితే సూపరే…!

సినిమాలు తగ్గించి… తన పూర్తి దృష్టి మొత్తం రాజకీయాలపైనే పెడుతున్నాడు పవన్(pawan kalyan). అంతక ముందు ఒప్పుకున్న సినిమాలను కూడా కాస్త పక్కన పెట్టిమరీ రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారు. అయితే.. ఈసారి కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా.. తెలంగాణలోనూ తమ పార్టీ మార్క్ చూపించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పవన్ సూపర్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాదాప...

October 22, 2022 / 04:57 PM IST

తెలంగాణలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పర్యటన..?

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయంగా వేగం పెంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా… తెలంగాణలో కూడా తన పార్టీని విస్తరించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు.  ఈ క్రమంలోనే పవన్ త్వరలో తెలంగాణలో పర్యటించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పర్యటనపై పార్టీ తెలంగాణ విభాగం సమావేశం నిర్వహించింది. పలు కీలక విషయాలు వెల్లడించింది. కొండగట్టు నుంచి జనసేనాని యాత్ర ప్రారంభం కానున్నట్లు తెలంగాణ జనసేన నేతలు...

October 21, 2022 / 05:31 PM IST

మునుగోడు ఎన్నికలు(munugode bypoll) : రంగంలోకి దిగుతున్న కేసీఆర్…!

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రస్తుతం జాతీయ పార్టీపై ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే. దీంతో కొంతకాలంగా ఆయన దేశ రాజధాని ఢిల్లీలోనే ఉంటూ వస్తున్నారు. కాగా… తాజాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. నిన్ననే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన కేసీఆర్ ప్రగతి భవన్ కి రాగానే అందుబాటులో ఉన్న అధికారులతో మంత్రులతో సమావేశమయ్యారు. కాగా… ప్రస్తుతం ఆయన వచ్చే నెలలో జరగనున్న మునుగోడు ఎన్నికలపై కేసీఆర్ దృష్టి పెట్టడం మొ...

October 20, 2022 / 03:16 PM IST

చివరి శ్వాస వరకు టీఆర్ఎస్ లోనే ఉంటా… పద్మారావు(Padmarao goud) క్లారిటీ..!

టీఆర్ఎస్ నేత, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు(Padmarao goud) పార్టీ మారుతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కాగా.. తనపై వస్తున్న వార్తలపై తాజాగా పద్మారావు క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చాడు. తాను ఆ సమయంలో ఉత్తరాఖండ్ వెళ్లానని.. ఆ సమయంలో తనకు ఫోన్లు చాలా వచ్చాయని ఆయన తెలిపాడు. కిషన్ రెడ్డితో తనకు మంచి సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయని.. ఆయనతో స్నేహంగా ఉన్నానని త...

October 19, 2022 / 05:52 PM IST

మునుగోడు(munugode by election) ఎన్నికలు : నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరిలో ఎంతమంది..?

మునుగోడు(munugode) ఎన్నికల పర్వం వాడి వేడిగా జరుగుతోంది. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి హీట్ మరింత పెరిగింది. ఇప్పటికే చాలా మంది నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 130 మంది నామినేషన్లు వేయగా.. స్క్రూటినీలో 47 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దాంతో 83 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఓకే చెప్పారు అధికారులు. అయితే.. వారిలో 36 మంది ఉపసంహరించుకున్నారు. దీంతె చివరకు మునుగోడు ఉప ఎన్...

October 18, 2022 / 11:43 AM IST

మునుగోడు(munugode)లో మాదే విజయం… బండి సంజయ్(Bandi Sanjay) ధీమా..!

మునుగోడు(munugode) ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. వచ్చే నెల 5వ తేదీన ఈ ఎన్నిక జరగనుంది. కాగా.. ఈ ఎన్నికల్లో తామే కచ్చితంగా గెలుస్తుందని బీజేపీ నేత బండి సంజయ్(Bandi Sanjay) ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల టీఆర్ఎస్ కి చెందిన బూర నర్సయ్య గౌడ్… ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. దీంతో… టీఆర్ఎస్ నేతలు బూర నర్సయ్య గౌడ పై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో… ఆయనకు బండి సంజయ్ మద్దతుగా నిలి...

October 17, 2022 / 06:18 PM IST

నువ్వు చెడిపోయావని అందరూ చెడిపోవాలా..? పవన్( pawan kalyan) పై పేర్ని నాని(perni nani ) సీరియస్..!

జనసేనాని పవన్ ఇప్పుడు… అధికార పార్టీకి మంచి టాపిక్ గా మారారు. ఒకరి తర్వాత మరొకరు పవన్ ఫై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా విశాఖ గర్జన తర్వాత ఈ విమర్శల తాకిడి మరింత ఎక్కువగా మారింది. తాజాగా.. పవన్ కల్యాణ్(pawan kalyan) పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(perni nani) విమర్శలు గుప్పించారు. 3 పెళ్లిళ్లు చేసుకుని నీతులు, సూక్తులు చెబుతారా? అంటూ ఆయన పవన్ పై విరుచుకుపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీ...

October 17, 2022 / 06:13 PM IST