వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు తెలంగాణలో మద్దతు పెరుగుతోంది. మొన్నటి వరకు ఆమెను, ఆమె పార్టీని పట్టించుకోనివాళ్లు కూడా ఇప్పుడు ఆమెకు మద్దతు ఇవ్వడం గమనార్హం. నిన్న జరిగిన ఒక్క సంఘటనతో.. తెలంగాణలో సమీకరణాలన్నీ మారిపోవడం గమనార్హం. తెలంగాణలో 3500 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసిన షర్మిలకు వరంగల్ జిల్లాలో చేసిన కామెంట్స్ తో టీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో పోలీస...
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు. ఆమె మొదట తెలంగాణలో పార్టీ ప్రకటించినప్పుడు.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ…ఇప్పుడు ఆమె రాజకీయంగా హైలెట్ అయ్యారు. నిన్న ఆమె అరెస్టు వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకు ఎవరూ పట్టించుకోని వారు కూడా… ఇప్పుడు షర్మిలపై సెటైర్లు వేస్తుండటం గమనార్హం. కాగా.. తాజాగా కవిత కూడా...
వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు ఆమోదం తెలిపింది. నర్సంపేట పోలీసులు పాదయాత్రకు అనుమతి రద్దు చేశారు అంటూ హైకోర్టులో వైఎస్సార్టీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లింగగిరి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రకు ఆటంకం సృష్టించారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం…. కొన్నికండిషన్స్ తో అనుమతి ఇవ్వడం గమనార్హం. ఆమె పాదయాత్రకు పోలీసులు...
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కూతురు అరెస్టు విషయం తెలిసి… అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించిన విజయమ్మను పోలీసులు హౌజ్ అరెస్టు చేయడం గమనార్హం. షర్మిల బేగంపేటలోని ప్రగతిభవన్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండగా ఆమె కారును అడ్డుకున్న పోలీసులు ఒక క్రేన్ సహాయంతో ఆమె కారును ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. అక్కడ కూడా హైడ్రా...
వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల అరెస్ట్.. తీవ్ర కలకలం రేపింది. ఆమె అరెస్టు పై తాజాగా… ఏపీ అధికార పార్టీ కీలక నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిల మా నాయకుడి రాజశేఖరరెడ్డి కుమార్తె అని, మా ముఖ్యమంత్రి జగన్ సోదరి అని, ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధాకరమని ...
ప్రగతి భవన్ ముట్టడించాలని భావించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రయత్నానికి పోలీసులు బ్రేక్ వేశారు. షర్మిల చేస్తున్న నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. కారులోంచి దిగేందుకు షర్మిల నిరాకరించడంతో, కారులో ఉంటుండగానే ఆమెను ఎస్ఆర్ నగర్ తరలించారు. ట్రాఫిక్ క్రేన్ సహాయంతో వైఎస్ షర్మిల కాన్వాయ్ను రోడ్డుపై నుంచి పోలీసులు తొలగించారు. దీంతో ఎస్.ఆర్.నగర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ష...
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎంపీ అర్వింద్ ల మధ్య వార్ కొనసాగుతోంది. ఇటీవల అర్వింద్… కవితపై కామెంట్స్ చేశారనే కారణంతో…. ఆయన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ విషయం తీవ్ర దుమారం రేపింది. తన జోలికొచ్చి.. ఓవర్ గా మాట్లాడితే చెప్పుతో కొడతానని కవిత్ వార్నింగ్ ఇవ్వగా.. తగ్గేదే లేదంటూ అర్వింద్ కౌంటర్ ఎటాక్ కొనసాగించారు. ఈలోపు వేరే ఇష్యూలు తెరపై...
ప్రస్తుతం సమంత కండీషన్ ఎలా ఉందోనని ఆందోళన పడుతున్నారు ఆమె అభిమానులు. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్.. యశోద సినిమా ప్రమోషన్లో భాగంగా కన్నీటి పర్యతంమైన సంగతి తెలిసిందే. అప్పుడే సమంత ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే ఆ తర్వాత సామ్ ఎలా ఉంది.. ఆమె ఆరోగ్యం కుదుట పడిందా.. అని ఆరా తీస్తున్నారు. కానీ ఆమె హెల్త్ అప్టేట్ మాత్రం బయటికి రావడం లేదు. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం రకరకాల వార్తలు హల్ చల్ [...
పెళ్లిళ్లలో… వధూ, వరుల కుటుంబాల మధ్య మాట పట్టింపులు రావడం…. ముఖ్యంగా భోజనాల దగ్గర గొడవలు జరగడం లాంటివి కామన్ గా జరుగుతూ ఉంటాయి. వరుడి తరపు వారికి సరిగా భోజనం వడ్డించకపోతే ఆగిపోయిన పెళ్లిళ్లు చాలానా ఉన్నాయి. తాజాగా…. వరుడి స్నేహితులకు చికెన్ వడ్డించలేదని గొడవ పడి… ఏకంగా పెళ్లి ఆపేశారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్...
ఎమ్మెల్యే రాజా సింగ్ ఆస్పత్రిపాలయ్యారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. రాజాసింగ్ కు ఏమైంది? అని అయన అభిమానులు,పార్టీ నేతలు ఆరాతీస్తున్నారు. రాజాసింగ్ ఎందుకు హాస్పటల్ లో చేరారు..? అనేది హాట్ టాపిక్ గా మారింది. కాగా… ఈ విషయంలో వైద్యులు క్లారిటీ ఇచ్చారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. ఈ మధ్య పీడీ యాక్టు కింద జైల్కు వెళ్లిన రాజాసింగ్.. అక్కడి నుంచి ఈ మధ్యే బెయిల్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆమె చేపట్టిన ప్రస్థానం పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆమెను పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. ఆమె చేస్తున్న పాదయాత్రలో… టీఆర్ఎస్ కార్యకర్తలు గో బ్యాక్ షర్మిల అంటూ ఆందోళన చేప్టట్టారు. దీంతో వైఎస్సార్టీపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ...
ప్రస్తుతం ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందుకు తగ్గట్టే.. ఆ బ్యూటీ కూడా పలు సందర్భాల్లో ప్రభాస్ పై అమితమైన ప్రేమను చూపిస్తోంది. ఆమె ఇంకెవరో కాదు.. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్తో కలిసి నటిస్తున్న కృతి సనన్. ఇటీవల ఈ ముద్దుగుమ్మ ప్రభాస్తో పెళ్లికి సిద్దమని.. ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే పలు ఇంటర్య్వూల్ల...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి హైకోర్టు నుంచి మద్దతు లభించింది. శాంతి భద్రతల కారణంగా.. పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమంటూ పోలీసులు ఆయన యాత్ర ను అడ్డుకోవడంతో.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కాగా….బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. కొన్ని షరతులతో పాదయాత్రకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. భైంసా పట్టణంలోకి వెళ్లకుండా పాదయాత్ర కొనసాగించాలని, భైంసా పట్టణానికి 3 కిలోమీటర్...