• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

తెలంగాణలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పర్యటన..?

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయంగా వేగం పెంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా… తెలంగాణలో కూడా తన పార్టీని విస్తరించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు.  ఈ క్రమంలోనే పవన్ త్వరలో తెలంగాణలో పర్యటించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పర్యటనపై పార్టీ తెలంగాణ విభాగం సమావేశం నిర్వహించింది. పలు కీలక విషయాలు వెల్లడించింది. కొండగట్టు నుంచి జనసేనాని యాత్ర ప్రారంభం కానున్నట్లు తెలంగాణ జనసేన నేతలు...

October 21, 2022 / 05:31 PM IST

మునుగోడు ఎన్నికలు(munugode bypoll) : రంగంలోకి దిగుతున్న కేసీఆర్…!

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రస్తుతం జాతీయ పార్టీపై ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే. దీంతో కొంతకాలంగా ఆయన దేశ రాజధాని ఢిల్లీలోనే ఉంటూ వస్తున్నారు. కాగా… తాజాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. నిన్ననే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన కేసీఆర్ ప్రగతి భవన్ కి రాగానే అందుబాటులో ఉన్న అధికారులతో మంత్రులతో సమావేశమయ్యారు. కాగా… ప్రస్తుతం ఆయన వచ్చే నెలలో జరగనున్న మునుగోడు ఎన్నికలపై కేసీఆర్ దృష్టి పెట్టడం మొ...

October 20, 2022 / 03:16 PM IST

చివరి శ్వాస వరకు టీఆర్ఎస్ లోనే ఉంటా… పద్మారావు(Padmarao goud) క్లారిటీ..!

టీఆర్ఎస్ నేత, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు(Padmarao goud) పార్టీ మారుతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కాగా.. తనపై వస్తున్న వార్తలపై తాజాగా పద్మారావు క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చాడు. తాను ఆ సమయంలో ఉత్తరాఖండ్ వెళ్లానని.. ఆ సమయంలో తనకు ఫోన్లు చాలా వచ్చాయని ఆయన తెలిపాడు. కిషన్ రెడ్డితో తనకు మంచి సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయని.. ఆయనతో స్నేహంగా ఉన్నానని త...

October 19, 2022 / 05:52 PM IST

మునుగోడు(munugode by election) ఎన్నికలు : నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరిలో ఎంతమంది..?

మునుగోడు(munugode) ఎన్నికల పర్వం వాడి వేడిగా జరుగుతోంది. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి హీట్ మరింత పెరిగింది. ఇప్పటికే చాలా మంది నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 130 మంది నామినేషన్లు వేయగా.. స్క్రూటినీలో 47 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దాంతో 83 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఓకే చెప్పారు అధికారులు. అయితే.. వారిలో 36 మంది ఉపసంహరించుకున్నారు. దీంతె చివరకు మునుగోడు ఉప ఎన్...

October 18, 2022 / 11:43 AM IST

మునుగోడు(munugode)లో మాదే విజయం… బండి సంజయ్(Bandi Sanjay) ధీమా..!

మునుగోడు(munugode) ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. వచ్చే నెల 5వ తేదీన ఈ ఎన్నిక జరగనుంది. కాగా.. ఈ ఎన్నికల్లో తామే కచ్చితంగా గెలుస్తుందని బీజేపీ నేత బండి సంజయ్(Bandi Sanjay) ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల టీఆర్ఎస్ కి చెందిన బూర నర్సయ్య గౌడ్… ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. దీంతో… టీఆర్ఎస్ నేతలు బూర నర్సయ్య గౌడ పై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో… ఆయనకు బండి సంజయ్ మద్దతుగా నిలి...

October 17, 2022 / 06:18 PM IST

నువ్వు చెడిపోయావని అందరూ చెడిపోవాలా..? పవన్( pawan kalyan) పై పేర్ని నాని(perni nani ) సీరియస్..!

జనసేనాని పవన్ ఇప్పుడు… అధికార పార్టీకి మంచి టాపిక్ గా మారారు. ఒకరి తర్వాత మరొకరు పవన్ ఫై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా విశాఖ గర్జన తర్వాత ఈ విమర్శల తాకిడి మరింత ఎక్కువగా మారింది. తాజాగా.. పవన్ కల్యాణ్(pawan kalyan) పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(perni nani) విమర్శలు గుప్పించారు. 3 పెళ్లిళ్లు చేసుకుని నీతులు, సూక్తులు చెబుతారా? అంటూ ఆయన పవన్ పై విరుచుకుపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీ...

October 17, 2022 / 06:13 PM IST

మళ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టిన జేపీ(jayaprakash narayan)…!

లోక్ సత్తా పార్టీ… ఎక్కడో విన్నట్లు ఉంది కదా..? రాజకీయాల్లో మార్పు తెస్తానంటూ జయప్రకాశ్ నారాయణ(jayaprakash narayan) పెట్టిన పార్టీ ఈ లోక్ సత్తా. ఆయన పార్టీ పెట్టిన కొత్తలో… ఆ పార్టీ సిద్దాంతాలకు చాలా మంది ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా విద్యావంతులు, ఉద్యోగులు ఆయన పార్టీకి ఇంప్రెస్ అయ్యారు. ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అయితే… ప్రజలను పార్టీ సిద్దాంతాలో కాస్త ఆకర్షించారు కానీ.. ప్రజల్లోకి తీసుకువ...

October 17, 2022 / 06:10 PM IST

TRS ఎంపీ నామా నాగేశ్వర్ రావు రూ.80.66 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ

TRS ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. ఆయన కుటుంబానికి చెందిన రూ.80.66 కోట్లను జప్తు చేసింది. జూబ్లీహిల్స్ లోని మధుకాన్ గ్రూప్ ప్రధాన కార్యాలయం సహా హైదరాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాలోని 28 ప్రాంతాల్లోని 28 స్థిరాస్తులను ఈడి అటాచ్ చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే పేరుతో నామా నాగేశ్వర్ రావు రుణాలు తీసుకుని మళ్లీంచారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు...

October 17, 2022 / 03:16 PM IST

హిజాబ్ వివాదంపై ఓవైసీ షాకింగ్ కామెంట్స్..!

ప్రస్తుతం దేశంలో హిజాబ్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం కాస్త సుప్రీం కోర్టుకు చేరడంతో… అక్కడ కూడా న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒకరు హిజాబ్ ధరించడాన్ని సమర్థించగా.. మరొకరు వ్యతిరేకించారు. ఇద్దరు జడ్జీలు వేర్వేరు తీర్పులు ఇవ్వడంపట్ల మండిపడిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ … హిజాబ్ ధరించిన ముస్లిం యువతి భవిష్యత్తులో ఏదో ఒక రోజున ఈ దేశ ప్రధాని కావాలన్నదే తన కల అన్న...

October 15, 2022 / 11:55 AM IST

తెలంగాణలోనూ టీడీపీలోకి నేతలు.. ఊహించని పరిణామమే…!

తెలంగాణలో ఇంకా టీడీపీ ఉందనే ఎవరూ నమ్మరు. రాష్ట్ర విభజన తర్వాత… అసలు ఆ పార్టీని జనాలు పూర్తిగా మర్చిపోయారు. కొందరు నేతలు ఉన్నా.. వారు కూడా తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరిపోయారు. అసలు అలాంటి పార్టీ ఒకటి తెలంగాణలో ఉందనే విషయం జనాలు పూర్తిగా మర్చిపోయారు. ఇలాంటి సమయంలో… ఓ సీనియర్ నేత టీడీపీలో చేరారు. ఇది ఒకింత అందరినీ షాకింగ్ కి గురిచేసిందనే చెప్పాలి. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ముదిరాజ్ మహాస...

October 15, 2022 / 11:50 AM IST

TRS పార్టీ సభ్యత్వానికి బూర నర్సయ్య గౌడ్ రాజీనామా

తెలంగాణ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ TRS పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు. బూర నర్సయ్య గౌడ్ 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి స్థానంలో…TRS నుంచి పోటీచేసి గెలుపొందారు. 2019లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కానీ ప్రస్తుత మునుగోడు ఉప ఎన్నికలో బీసీ అభ్యర్థిగా తనకు టిక్కెట్ ఇస్తారనీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చివరికి గత ఎన్నికల్లో పో...

October 15, 2022 / 10:51 AM IST

TRS పార్టీ వేదికపై రేవంత్ రెడ్డి పాటకు స్టెప్పులు

మునగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటెస్ట్రింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో అధికార TRS పార్టీ ప్రచార సభలో… టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి పాటకు పలువురు డాన్స్ చేయడం చూడవచ్చు. మా అన్నా రేవంత్ అంటూ కొనసాగుతున్న పాటుకు వేదికపైనే అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో తెగ వైరల్...

October 14, 2022 / 06:54 PM IST

మునుగోడులో ముగిసిన నామినేషన్ల పర్వం…!

మునుగోడు ఎన్నికల్లో నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. అన్ని ప్రధాన పార్టీలతోపాటు స్వంతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు సమర్పించారు. చివరి రోజున కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్లు వేశారు. ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్ పేరు ప్రతిపాదించినా.. కేఏ పాల్ నామినేషన్ ...

October 14, 2022 / 06:34 PM IST

రాహుల్ జోడోయాత్ర… హైదరాబాద్ లో ఎప్పుడంటే..?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా…. ఆయన జోడో యాత్ర ఈ నెల 23న తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టనుంది. కాగా… హైదరాబాద్ నగరంలోకి ఈ నెల 31వ తేదీన రాహుల్ గాంధీ అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మీడియాకు వివరించారు. ఈ నెల 23వ తేదీన క‌ర్ణాట‌క నుంచి కృష్ణా బ్రిడ్జి మీదుగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా మ‌క్త‌ల్ నియోజ...

October 14, 2022 / 01:10 PM IST

ఆ కంపెనీలకు ఆర్థిక సాయం..ఆడబిడ్డలపై ఆర్థిక భారమా?

మంత్రి కేటీఆర్ తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. గ్యాస్ సబ్సిడీని ఎత్తివేసి..కంపెనీలకు ప్యాకేజీలు ఎత్తిపోస్తారా అంటూ ఎద్దేవా చేశారు. 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర…ప్రస్తుతం 11 వందల రూపాయలు దాటి…ఇంక పెరుగుతూనే ఉందన్నారు. ఆయిల్ కంపెనీలకు కాదు…ఆర్థికంగా నష్టపోయిన ఆడబిడ్డలకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో పేదలకు మళ్లీ కట్టెలపొయ్యి దిక్కయ్యి...

October 14, 2022 / 01:01 PM IST