మొదలు పెట్టిన బీఆర్ఎస్… ఆరు రాష్ట్రాల్లో కిసాన్ సెల్స్…! దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ అడుగుపెట్టారు. ఇప్పటి వరకు కేవలం తెలంగాణకు పరిమితమైన పార్టీని… జాతీయ పార్టీ గా మార్చేశారు. బీఆర్ఎస్ ని అన్ని రాష్ట్రాల ప్రజలకు దగ్గర చేసేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. జాతీయ పార్టీ ఆవిర్భావం నాడే.. ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ అని నినదించిన కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ...
సిరిసిల్లలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీ రామారావు తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై స్పందించారు. అయితే ప్రతిపక్ష నేతలు బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసి, సవాల్ విసిరిన ఐదారు నెలల తర్వాత కేటీఆర్ స్పందించడంతో బీజేపీ నేతలు ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ, తాను డ్రగ్స్ తీసుకుంటానని గతంలో విమర్శలు చేశారని, తన గోళ్లు, వెంట్రుకలు అడిగారని, అవసరమైతే క...
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. మళ్లీ రాజకీయాల్లో చురుకుగా మారుతున్నారు. ఆయన వచ్చే ఎన్నికల సమయానికి ఏ పార్టీలో చేరుతారు అనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా… ఆయన కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ లో చేరతారంటూ ప్రచారం కూడా మొదలైంది. ఆ పార్టీ నుంచి ఏపీలో జేడీ పోటీ చేయనున్నారంటూ ఎక్కువగా వినపడుతోంది. ఈ నేపథ్యంలో… ఆ రూమర్స్ పై తాజాగా జేడీ స్పందించారు. విశాఖ నుంచి ఎంపీ గా పోటీ చేయాలని అనుకుంటున...
నల్గొండ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధినేత (AICC) మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోమటిరెడ్డి గత కొంతకాలంగా రాష్ట్ర పార్టీ తీరు పైన తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఖర్గే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం కోమటిరెడ్డి తొలిసారి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర పార్టీ తీరు, కార్యకలాపాలపై, నేతల అసంతృప్తిపై ఖర్గే ఆరా...
పాతబస్తీ ముస్లీంలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బుధవారం ఓ విజ్ఞప్తి చేశారు. పాతబస్తి ముస్లీంలు ఇప్పటి వరకు అభివృద్ధి చెందింది లేదని, వారికి అభివృద్ధి కావాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ పైన విమర్శలు గుప్పించారు. పాతబస్తీకి మెట్రో లైన్ కోసం బీజేపీ దీక్ష చేస్తే అరెస్ట్ చేశారని, ఇది దారుణమన్నార...
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత బండి సంజయ్ విమర్శల వర్షం కురిపించారు. దేశ రాజధాని ఢిల్లీలో… ఈ రోజు కేసీఆర్…తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ ని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ.. వైరస్ లాంటిదని… దానికి వైరస్ తమ బీజేపీ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యాలయం పెయింట్ ఆరకముందే వీఆర్ఎస్ అవుతుందన్నారు. కేసీఆర్ అండ్ టీమ్ దాదాగిరి...
కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ఆఫీస్ లో పోలీసులు దాడులు చేయడాన్ని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు. ఇది ప్రజాస్వామిక వ్యవస్థలను ధ్వంసం చేయడమే అవుతుందన్నారు. సీఎం కేసీఆర్ అధికారం కోసం కుట్రలు, కుతంత్రాలకు పాల్పడతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై రైడ్ చేసి..అందులోని సిబ్బందిని ఎత్తుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్ రూమ్ లోని 50 కంప్యూటర్లను ఎత్తుకెళ్లారని చెప్పారు. రేవంత్...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన సంగతి తెలసిందే. ఆ పార్టీని కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా… ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా పరిచయం చేసేందుకు కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారు. ఈ క్రమంలో… ఆయన కుమార్తె కల్వకుంట్ల కవితతో పెద్ద స్కెచ్ ప్లాన్ వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న తెలంగాణ జాగృతి తరహాలో భారత్ జాగృతి ఏర్పాటు చేశారు. ఇప్పటికే భారత్ జాగృతి పేరు రిజిస్టర్ చేశ...
తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ దాడులపై కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఉంది. కాంగ్రెస్ వ్యూహకర్త సునిల్ కనుగోలు కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలోని ఎస్కే కార్యాలయం కంప్యూటర్, లాప్టాప్ లను పోలీసులు సీజ్ చేసారు. గత కొంతకాలంగా ఎస్కే టీమ్ కాంగ్రెస్ కోసం పని చేస్తోంది. కేసీఆర్కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతోంది. సోదాల సమయంలో కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వ...
లోకసభలో నిర్మలా సీతారామన్, రేవంత్ రెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయమై బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి రూపాయి, దేశ ఆర్థిక పరిస్థితి గురించి సభలో ప్రశ్నించారు. ఈ సమయంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ తెలంగాణ నుండి వచ్చిన వారికి హిందీ అంతగా రాదని, అలాగే, తనకు కూడా హిందీ అంతగా రాదని, ...
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. షర్మిల పాదయాత్రకు ఓకే చెప్పిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, గతంలోని షరతులను గుర్తు చేసింది. ఈ షరతులకు అనుగుణంగా పాదయాత్ర ఉండాలని తెలిపింది. షర్మిల తరఫున అడ్వోకేట్ వరప్రసాద్ వాదనలు వినిపించారు. పాదయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ వైయస్సార్ తెలంగాణ పార్టీ నేతలు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాజకీయ, మతపరమైన అ...
భారత రాష్ట్ర సమితితో (BRS) తాము దేశంలో కొత్త చరిత్ర సృష్టిస్తామని ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వచ్చే ఎన్నికల కంటే ముందే తమ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయన్నారు. బీజేపీకి సరైన సమయంలో బుద్ధి చెబుతామన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ తెలంగాణ గౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మను కూడా అవమానించేలా మాట్లాడాతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రకటనతో బీజేపీ బ్రెయిన్ చెడిపోయిందన్నారు. అంద...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పార్టీని ఇటీవల భారత రాష్ట్ర సమితిగా(BRS) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈసీ ఆమోదం లభించడంతో, BRSను లాంఛనంగా ప్రారంభించారు. కర్నాటక సహా వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇతర రాష్ట్రాల్లో పోటీ విషయం పక్కన పెడితే, పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పోటీపై జోరుగా చర్చ సాగుతోంది. సమైక్య ఆంధ్రప్...
జగిత్యాల పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్… అక్కడి ప్రజలకు వరాల జల్లు కురిపించారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జగిత్యాల జిల్లాలోని మోతెలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేసుకోవడమే కాదు.. ఇవాళ ఒక అద్భుతమైన కలెక్టరేట్ నిర్మాణం చేసుక...
ఢిల్లీ లిక్కర్ స్కాం లో భాగంగా సీబీఐ అధికారులు కవితను విచారించనున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఎంపీ కోమటిరెడ్డి, వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి వాళ్లనే సీబీఐ అధికారులు ఆఫీసుకు పిలిచి మరీ విచారణ జరిపించి… కవితను మాత్రం ఎందుకు ఇంటికి వచ్చి మరీ విచారిస్తున్నారు అని ప్రశ్నించారు. కవితకు మాత్రమే ఆ మినహాయింపు ఎందుకు అని ఆయన ప్రశ్నించడం గ...