మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఘోర ప్రమాదం జరిగింది. ఖర్గోన్( Khargone district) వద్ద 50 అడుగుల వంతెన పైనుంచి ఓ ప్రైవేటు బస్సు నదిలో పడింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి(died) చెందగా..మరో 20 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ భూమి విషయంలో తన తండ్రి ఫోర్జరీకి పాల్పడ్డాడని సోమవారం ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా సంతకాలను ఫోర్జరీ చేసి భూమిని తన పేరుపై ఎమ్మెల్యే మార్చుకున్నారని ఆమె ఆరోపిస్తున్న మాట.
నెల రోజుల్లో కొత్త రాజకీయ పార్టీని పెడతానని ప్రకటించారు. లక్ష మంది కళాకారులు, జర్నలిస్టులతో చర్చించి పేరు నిర్ణయిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ పై తాను పోటీ చేస్తానని మరోసారి చెప్పారు.
క్యాసినోల నిర్వహకుడు చీకోటి ప్రవీణ్(Chikoti Praveen)కు ఈడీ(ED) అధికారులు తాజాగా ఇంకోసారి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే క్యాసినో కేసుల వ్యవహారంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈడీ చీకోటీపై కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో ఇప్పటికే కొన్నిసార్లు ప్రవీణ్ ను ప్రశ్నించిన ఈడీ అధికారులు తాజాగా థాయ్ లాండ్ ఘటన నేపథ్యంలో మరోసారి నోట...
ఎమ్మెల్యే షకీల్ కు సంబంధించిన కొత్త కారు (ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు) దీపక్ ను ఢీకొట్టింది. అతి వేగం, నిర్లక్ష్యంతో ఢీకొట్టడంతో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే బాలుడిని కుటుంబసభ్యులు నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
రేపు సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం అల్టిమేటం జారీచేసింది. లేదంటే విధుల నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది.
బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకున్న ప్రియాంక గాంధీ కాసేపట్లో సరూర్ నగర్ స్టేడియానికి హెలికాప్టర్లో వెళ్లనున్న ప్రియాంక సరూర్ నగర్ స్టేడియం(saroornagar stadium)లో జరగనున్న ‘యువ సంఘర్షణ సభలో పాల్గొననున్న ప్రియాంక ఎల్బీనగర్ కూడలి శ్రీకాంత్ చారి విగ్రహం నుంచి సరూర్ నగర్ వరకు కాంగ్రెస్ ర్యాలీ పీసీసీ ఆహ్వానంతో కాంగ్రెస్ యువ గర్జన సభకు వచ్చిన గద్దర్ నెలరోజుల్లో పార్టీపై ప్రకటన చేస్తానని వెల్లడి
అరబిందో ఫార్మా సంస్థ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి(Sarath Chandra Reddy)కి ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో బెయిల్ మంజూరైంది. రౌజ్ అవెన్యూ కోర్టు ఈ మేరకు ప్రకటించింది. అయితే ఆరోగ్యం కారణాల రీత్యా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి మధ్యంతర బైయిల్ పై ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలని కోర్టు వెల్లడించింది. మరోవైపు అతని భార్య చిక...
ఘోరం: చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి తెలంగాణలోని వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్న విషాదం వీరసముద్రం చెరువులో ప్రమాదవశాత్తు పడిన ముగ్గురు బాలికలు బట్టలు ఉతకడానికి వెళ్లి చెరువులో పడినట్లు సమాచారం మృతులు తిరుపతమ్మ(12), సంధ్య(9), దీపిక(7)గా గుర్తింపు సమ్మర్ సేలువుల నేపథ్యంలో విద్యార్థుల పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు