దిగ్గజ నటుడు, మాజీ ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 100వ జయంతి వేడుకలను నిన్న(మే 20న) హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లోని కూకట్పల్లిలోని కైతలాపూర్ మైదానంలో జరిపింది. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులతోపాటు స్టార్ హీరోలు కూడా రావడంతో అభిమానులు మరపురాని అనుభూతిని పొందారు. అయితే ఈ వేడుకకు సంబంధించిన పలు ఫొటోలను ఇక్కడ చుద్దాం.
మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం ఆటోను ఢీకొట్టిన కారు అక్కడికక్కడే నలుగురు మృతి మెదక్ జిల్లా నార్సింగి పరిధిలో చోటుచేసుకున్న ఘటన కామారెడ్డి నుంచి చేగుంట వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన కారు మృతి చెందిన వారు నిజమాబాద్ లోని ఆర్మూర్ వాసులుగా గుర్తింపు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు దీంతోపాటు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
తెలంగాణలో జీవో 111 రద్దు నిర్ణయంపై ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి (Jeevan Reddy) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కోసమే జీవో 111 రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ (CM KCR) మంత్రులు, ప్రభుత్వ అధికారులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. 21 రోజులపాటు నిర్వహించే దశాబ్థి ఉత్సవాలకు సంబంధించిన క్యాలెండర్ సిద్దం చేశారు.
కేటీఆర్ కు అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం టెక్నిప్ ఎఫ్ఎంసీ, అలియాంట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక విధానం, అందిస్తున్న ప్రోత్సాహం వంటివి వివరించారు.
తెలంగాణ(Telangana) లో రైతులను మోసం చేసిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు మహారాష్ట్ర అన్నదాతలను ముంచే పనిలో పడ్డారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు.
మహబాబూబాద్ జిల్లాకు చెందిన ఓ చిన్నారికి వింత ఆరోగ్య సమస్య వచ్చింది. కంటి నుంచి వ్యర్థాలు వస్తున్నాయి. ఆస్పత్రిలో చేర్చిన ఫలితం లేదు. వైద్యులు పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి సమస్య చూడలేదని చెబుతున్నారు.
సీబీఐ మరోసారి విచారణకు హాజరు కావాలని మరో నోటీసు పంపించింది. హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. విచారణకు హాజరైతే అరెస్ట్ అవుతాననే భయంతో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
కుటుంబ కలహాల (Family Clashes) నేపథ్యంలో భార్యను హత్య చేసి ఆపై విషం Poison) తాగి ఓ ఆర్ఎంపీ వైద్యుడు (RMP Doctor) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తల్లిని హత్య చేయడం అడ్డుకుంటుండగా కుమారుడిపై కూడా తండ్రి దాడికి యత్నించాడు. బయటకు పరుగెత్తడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో (RangaReddy District) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చదవండి: పెళ్లిలో విషం తాగిన వధూవరులు.....