సికింద్రాబాద్లోని (Secunderabad) స్వప్నలోక్ కాంప్లెక్స్లో (Swapnalok Complex),గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం (fire accident) చెలరేగింది. భవనంలోని మూడో ఫ్లోర్లో కొందరు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. కాంప్లెక్స్లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) సంచలన కామెంట్స్ చేశారు. టీఎస్ పీఎస్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో వెనుక కుట్ర కోణం ఉందని తలసాని ఆరోపించారు.ఈ కుట్రను సిట్ బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్ద వాళ్లున్నా వదిలేది లేదని మంత్రి అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపింది.ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చే...
ఢీల్లీ లిక్కర్ పాలసీ కేసులో(Delhi Liquor Policy case) నడుస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఆరోపించారు. కేసీఆర్ కూతురు కవితకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అదే ప్రీతి విషయంలో కేసీఆర్, కేటీఆర్, కవిత ఎందుకు స్పందించలేదన్నారు. గురువారం సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసిన కేఏ పాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేయాలని లేదంటే ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ చేసిన వ...
5 papers leak:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజ్ (paper leak) అంశానికి సంబంధించి సిట్ కీలక విషయం తెలిపింది. మొత్తం 5 పేపర్లు లీక్ అయ్యాయని పేర్కొంది. కమిషన్ సర్వర్ (server) నుంచి ప్రవీణ్ 5 పేపర్లను తీశాడని సిట్ చీఫ్ శ్రీనివాస్ (sit chief srinivas) తెలిపారు. ఏఈ, టౌన్ ప్లానింగ్, వెటర్నరీలతోపాటు ఎంవీఐ, గ్రౌండ్ వాటర్ శాఖ పోస్టుల పేపర్లు అతని వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.
ED ON LIQUOR SCAM:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (delhi liquor scam) విచారణ తుది దశకు చేరుకుందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ed) రామచంద్ర పిళ్లై కస్టడీ విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha), వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని విచారిస్తే కేసు విచారణ ముగుస్తోందని పేర్కొంది.
Rains at Hyderabad:అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ (telangana) రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వడగండ్ల వాన పడుతుంది. హైదరాబాద్ (hyderabad) మహానగరంలో గురువారం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.
Ed Again notice:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ రోజు విచారణకు కవిత హాజరు కావాల్సి ఉంది. అనారోగ్య కారణాలను సాకుగా చూపి.. ఆమె హాజరు కాలేదు. దీంతో ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది.
భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) ఢిల్లీలో (Delhi) అంతా సిద్ధమవుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (BJP Telangana president) బండి సంజయ్ (Bandi Sanjay) గురువారం అన్నారు. తమ పార్టీ యువ మోర్చా కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై ఆయన స్పందించిన ఆయన అందులో భాగంగా మాట్లాడారు. తమ కార్యకర్తలను జైలుకు తీసుకు వెళ్లడం సాధారణంగా మారిందని, అన్ని ...
Hyd metro:దూరం ఉన్న గమ్య అయిన సరే మెట్రోలో (metro) త్వరగా చేరుకోవచ్చు. మెట్రో రైలుని (metro) వినియోగించే ప్రయాణికుల సంఖ్య హైదరాబాద్లో (hyderabad) పెరిగింది. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు (airport) కూడా మెట్రో (metro) వేస్తోన్న సంగతి తెలిసిందే. మెట్రో (metro) పనులు కొండలు, గుట్టలు మీదుగా సాగుతుంది. ఆ పనులు కాస్త ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.
ఢిల్లీ మద్యం కేసులో నేడు విచారణకు హాజరు కాలేనని భారత రాష్ట్ర సమితి నేత (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు (enforcement directorate) లేఖ రాశారు.
మెదక్కు (medak) చెందిన ఇంటర్ విద్యార్థిని శ్రీ వర్షకు (sri varsha) ఇటీవల కాలు విరిగింది. బుధవారం పరీక్షలు ప్రారంభం కావడంతో తండ్రి వెంకటేశంతో (venkatesham) కలిసి సెంటర్కు చేరుకుంది. గేటు నుంచి హాల్ (hall) వరకు చాలా దూరం ఉంది. కూతురు (daughter) నడవలేదని.. వీల్ చెయిర్ ఏర్పాటు చేయాలని సెంటర్ నిర్వాహకులను వెంకటేశం (venkatesham) కోరిన పట్టించుకోలేదు.
ఓ వ్యక్తి రేషన్ షాపుకి(ration shop) వెళ్లి బియ్యం తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చి వండి చూస్తే అవి ప్లాస్టిక్ బియ్యం(Plastic rice) అని తేలింది. అనుమానం వచ్చిన వాటిని కాల్చిన నేపథ్యంలో ప్లాస్టిక్ ముద్దవలె దగ్గరికి వచ్చిందని బాధిత గ్రామస్థుడు పేర్కొన్నాడు. ఈ సంఘటన తెలంగాణ(telangana)లోని కరీంనగర్ జిల్లా రుద్రారం గ్రామం(rudraram village)లో జరిగింది. ఇప్పుడే కాదు గతంలో కూడా ఆదిలాబాద్ జిల్లాలో అచ్చం ఇలా...
Tspsc AE paper leak:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజ్ అంశం పెను దుమారం రేపింది. ఏఈ పేపర్ లీక్ ఇష్యూలో అసలు సూత్రధారి రేణుక అని పోలీసులు భావిస్తున్నారు. ఆమె డబ్బులు ఆఫర్ చేయడంతోనే ప్రవీణ్ కుమార్ లీకేజీ చేశారని చెబుతున్నారు. తన సోదరుడి పేరు చెప్పి.. ఏఈ పేపర్ లీక్ చేసింది.