సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ లో (secunderabad, Swapnalok complex) జరిగిన ప్రమాదం (secunderabad fire accident) పైన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (Congress Telangana president) రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్(c కుమార్తె ఎమ్మెల్సీ కవిత(MLC kavitha) తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(bjp mp k laxman) అన్నారు. అసలు ఈడీ(ED) విచారణ నుంచి ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. చట్టానికి ఎవరూ కూడా అతీతం కాదని అన్నారు. గతంలో అనేక మంది సీఎం హోదాలో ఉన్న వారు సైతం విచారణలో పాల్గొన్నట్లు గుర్తు చేశారు.
తెలంగాణలో మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎ.వి.ఎన్.రెడ్డి(BJP candidate AVN Reddy) విజయం(won) సాధించారు. బీఆర్ఎస్(BRS) పార్టీ బలపరిచిన పీఆర్టీయూ అభ్యర్థి చెన్న కేశవరెడ్డి(Chenna Keshava Reddy)పై..ఏవీఎన్ రెడ్డి 1150 ఓట్ల తేడాతో గెలిచారు.
సికింద్రాబాద్ లో రద్దీగా ఉండే స్వప్న లోక్ కాంప్లెక్స్ లో గురువారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు.
హైదరాబాద్(hyderabad)లో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం(rain)తో ప్రజలు(people) అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రోడ్లపైకి నీరు చేరి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల డ్రైనేజీ హోల్స్, గుంతల కారణంగా నాలాలు(overflowing canal) పొంగిపొర్లుతున్నాయి. ఇక భాగ్యనగరంలో వర్షం వస్తే కరెంట్ పోవడం(power cut problems) సర్వసాధారణం అయిపోయింది.
సికింద్రాబాద్లోని స్వప్నలోక్ (Swapnalok) అపార్ట్మెంట్లో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఫైరింజన్ల (Firenjans) సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పలువురు భవనంలో చిక్కుకుపోగా.. వారిని సిబ్బంది రక్షించారు. మరికొంత మంది భవనంలో చిక్కుకుపోయారు.వారిని సైతం కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరో వైపు సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ...
సికింద్రాబాద్లోని (Secunderabad) స్వప్నలోక్ కాంప్లెక్స్లో (Swapnalok Complex),గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం (fire accident) చెలరేగింది. భవనంలోని మూడో ఫ్లోర్లో కొందరు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. కాంప్లెక్స్లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) సంచలన కామెంట్స్ చేశారు. టీఎస్ పీఎస్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో వెనుక కుట్ర కోణం ఉందని తలసాని ఆరోపించారు.ఈ కుట్రను సిట్ బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్ద వాళ్లున్నా వదిలేది లేదని మంత్రి అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపింది.ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చే...
ఢీల్లీ లిక్కర్ పాలసీ కేసులో(Delhi Liquor Policy case) నడుస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఆరోపించారు. కేసీఆర్ కూతురు కవితకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అదే ప్రీతి విషయంలో కేసీఆర్, కేటీఆర్, కవిత ఎందుకు స్పందించలేదన్నారు. గురువారం సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసిన కేఏ పాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేయాలని లేదంటే ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ చేసిన వ...
5 papers leak:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజ్ (paper leak) అంశానికి సంబంధించి సిట్ కీలక విషయం తెలిపింది. మొత్తం 5 పేపర్లు లీక్ అయ్యాయని పేర్కొంది. కమిషన్ సర్వర్ (server) నుంచి ప్రవీణ్ 5 పేపర్లను తీశాడని సిట్ చీఫ్ శ్రీనివాస్ (sit chief srinivas) తెలిపారు. ఏఈ, టౌన్ ప్లానింగ్, వెటర్నరీలతోపాటు ఎంవీఐ, గ్రౌండ్ వాటర్ శాఖ పోస్టుల పేపర్లు అతని వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.
ED ON LIQUOR SCAM:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (delhi liquor scam) విచారణ తుది దశకు చేరుకుందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ed) రామచంద్ర పిళ్లై కస్టడీ విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha), వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని విచారిస్తే కేసు విచారణ ముగుస్తోందని పేర్కొంది.
Rains at Hyderabad:అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ (telangana) రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వడగండ్ల వాన పడుతుంది. హైదరాబాద్ (hyderabad) మహానగరంలో గురువారం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.
Ed Again notice:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ రోజు విచారణకు కవిత హాజరు కావాల్సి ఉంది. అనారోగ్య కారణాలను సాకుగా చూపి.. ఆమె హాజరు కాలేదు. దీంతో ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది.