ప్రస్తుతం డీప్ఫేక్ అంశంపై సినీ ప్రముఖులతోపాటు పలువురు రాజకీయ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇటివల రష్మిక మందన్నా ఫోటో మార్పింగ్ అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.
మంత్రి మల్లారెడ్డికి భారీ షాక్ తగిలింది. మేడ్చల్ నియోజకవర్గంలో పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, ఉద్యమకారులు బీఆర్ఎస్కు రాజీనామా చేశారు.
ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ ఈ నెల 20లోగా పూర్తి కావాలని చేయాలని ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు అజయ్ వి నాయక్ తెలిపారు
తెలంగాణలోని 9 స్థానాల అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ బీఫాంలను అందించారు. మరో వైపు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిని మారుస్తూ విజేయుడికి బీఫాంను అందించారు.
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో పలుచోట్ల భీకర వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంతో తనకు మంచి అనుబంధం ఉందని, ఇక్కడ సభను నిర్వహించే తాను ప్రధానిని అయ్యానని మోదీ అన్నారు. బీసీ ఆత్మగౌరవ సభలో ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నట్లు తెలిపారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు సరిగ్గా అమలు అవుతున్నాయా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలను ప్రశ్నించారు. మాటలు కాకుండా పనులు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పవన్ ప్రజలను కోరారు.
హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటి శస్త్రచికిత్స పూర్తయ్యింది. అలాగే చర్మ సంబంధిత పరీక్షలు కూడా ఏఐజీ ఆస్పత్రిలో పూర్తయ్యాయి. ఆపరేషన్ తర్వాత ఆయన హైదరాబాద్ లోని తన ఇంటికి చేరుకున్నారు.
తెలంగాణ బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి తమ భూములు ఆక్రమించారని గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. సుమారు 150 కోట్ల విలువైన 47 ఎకరాలు భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు చేశారు. అయితే ఈ భూమి ఎక్కడుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
మరో 3 రోజుల్లో తనపై, కుటుంబ సభ్యులపై ఐటీ రైడ్స్ జరగబోతున్నాయని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంథని టికెట్ కోసం సింగిల్ విండో చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి మూడు పార్టీలు మారారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కు మారారు. అక్కడ టికెట్ ఇవ్వకపోవడంతో చివరకు బీఎస్పీలో చేరారు.
నల్గొండ నుంచి.. ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి పదవీ చేపడుతానని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇప్పుడే ఏం తనకు తొందర లేదని చెప్పారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో వింత ఘటన జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తను కాంగ్రెస్ నేతలు కారులో ఎక్కించుకుని వెళ్లారు. బలవంతంగా కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది.కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతల అసంతృప్త సెగలు పెరిగాయి.
బండి సంజయ్ సీఎం రేసులో ఉన్నారని.. అందుకే ఆయనను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించామని బీజేపీ సీనియర్ నేత మురళీధర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.