అతివేగం ప్రమాదకరం అని తెలుసు.. అయినా కొందరు వేగంగా వెళ్తుంటారు. అలాంటి వారికోసం సైబరాబాద్ పోలీసులు ఓ వీడియోను విడుదల చేశారు.
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పటి వరకు బీజేపీ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. క్యాండెట్స్ అనౌన్స్మెంట్ లేట్ ఎందుకు అయ్యిందో వివరించారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి
తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు.
5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ నేడు విడుదల విడుదల చేయనుంది.
చంపుతానని బెదిరించిన వెనక్కి తగ్గలేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు
రాజకీయాల్లో రూ.కోట్లు లేనిదే ఓట్లు రావనే పరిస్థితి ప్రస్తుతం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైలు ప్రయాణీకుల సౌకర్యార్థం రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం మరో అడుగు వేసింది. అనేక వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనుంది.
తెలంగాణలో ఎన్నికల పండుగకు ముహూర్తం దగ్గరపడింది.
మెదక్ను కల్వకుంట్ల ఫ్యామిలీ పట్టించుకోలేదని మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. లేదంటే గజ్వేల్, సిరిసిల్లను మించి అభివృద్ధి చెందేదని పేర్కొన్నారు.
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. నియోజకవర్గంలో పరిస్థితులు కష్టంగా ఉన్నాయని.. ఇక తాను రావాల్సిన అవసరం లేదన్నారు.
తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకంలో నెలకొన్న సమస్యలను పట్టించుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం బడిపిల్లలతో కూడా రాజకీయం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. అనేక స్కూళ్లలో కనీస సౌకర్యాల లేమి, కార్మికులకు బిల్లులు రాక ఇబ్బందులు పడుతుండగా.. అల్పాహార పథకం ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం లేదని సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ స్పష్టంచేశారు.
ఇటివల కాలంలో పోలీసుల అక్రమ దాందాలు, భూ వివాదాల్లో జోక్యం కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే బంజారాహిల్స్(banjara hills)లో పలువురు పోలీసులు భూ దాందాలో జోక్యం చేసుకోవడం, అక్రమ వసూళ్లకు పాల్పడి అరెస్టు కాగా..తాజాగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా ఇద్దరు పోలీసులు భూ వివాదంలో జోక్యం చేసుకుని వేటుకు గురయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో షర్మిల వైఎస్ఆర్ టీపీ విలీనానికి బ్రేక్ పడింది. తెలంగాణలో సొంతంగానే బరిలోకి దిగుతారట. పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తారు.
తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవును మార్చుతూ ప్రకటన చేసింది. ఈ మేరకు విద్యార్థులకు ఏయే రోజులు సెలవులు ఇవ్వనుందో స్పష్టం చేసింది.