తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల అయింది
సంక్షేమ పథకాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటోంది. మేనిఫెస్టోలో ఆ అంశాలను అధినేత కేసీఆర్ పొందుపరిచే అవకాశం ఉంది.
రాష్ట్రంలో లక్షలమంది విద్యార్థులు, ఉద్యోగార్థుల జీవితాలను బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగాలంటే కేసీఆర్ ను గద్దె దింపాలని అన్నారు.
ప్రవళిక ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమే కారణం అని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రేమించిన శివరామ్కు మరొకరితో నిశ్చితార్థం జరిగిందని.. అది తట్టుకోలేక సూసైడ్ చేసుకుందని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి తుమ్మల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.
బీజేపీ సీనియర్ నేత, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్పై పోలీసుల దాడిని ఖండిస్తూ.. ఈటెల రాజేందర్ సీఎం కేసీఆర్ను హెచ్చరించారు.
హైదరాబాద్లో వరంగల్ కు చెందిన ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్య ఘటనపై తెలంగాణ(telangana) గవర్నర్(governor) తమిళిసై సౌందర రాజన్(tamilisai soundara rajan) స్పందించారు. ఈ ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఉన్నాతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) అల్లుడి లగ్జరీ కారు (Luxury Car) చోరీ (Theft) కావడం కలకలం
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామాను ఆ పార్టీ సీరియస్గా పట్టించుకోలేదు.
ఆశ్వయుజ శుద్ధ అమవాస్య రానే వచ్చింది. తెలంగాణ ప్రజలు ఎంతో భక్తితో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఎన్నో ఏళ్లు నుంచి జరుపుకుంటున్నా ఈ బతుకమ్మ పండుగ ఎలా వచ్చింది. ఎందుకు దీనిని జరుపుకుంటారో వివరాలు తెలుసుకుందాం.
అశోక్ నగర్ హాస్టల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
తెలంగాణలో ఎన్నిపార్టీలు పోటీ చేసినా ఈ ఎన్నికల్లో గెలిచేది మాత్రం బీఆర్ఎస్సేనని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ వంద స్థానాల్లో ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవ సేన ప్రకటించారు. నవంబర్ 20 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని ముందుగా ప్రకటించగా.. డీఎస్సీ, పోలింగ్ ఒకే రోజు కావడంతో పరీక్షలు వాయిదా పడ్డాయి.
కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్షయ్య షాక్ ఇచ్చారు.
హైకోర్టులో ఎంపీ రేవంత్ రెడ్డికి ఊరట లభించింది.