తెలంగాణ సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించాలంటూ హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ తరుణంలో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ఆధారాలు చూపని నగదు, బంగారాన్ని సీజ్ చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీకి ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ నెల 15వ తేదీ నుంచి వరసగా బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
రాబోవు డిసెంబర్లో తెలంగాణ రాష్ట్రంలో మరో అద్భుతం జరగనుంది, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు తెలంగాణ ప్రజల జీవితాలను మార్చేస్తాయి.
మహబూబ్నగర్ జిల్లాలో స్కూల్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురి అయింది
తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లోకి రావడంతో నేతలు పార్టీ కార్యక్రమాల కోసం ప్రభుత్వ వాహనాలు, హెలికాప్టర్ వాడొద్దు.. రూల్స్ బ్రేక్ చేస్తే కమిషన్ చర్యలు తీసుకుంటుంది.
అతివేగం ప్రమాదకరం అని తెలుసు.. అయినా కొందరు వేగంగా వెళ్తుంటారు. అలాంటి వారికోసం సైబరాబాద్ పోలీసులు ఓ వీడియోను విడుదల చేశారు.
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పటి వరకు బీజేపీ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. క్యాండెట్స్ అనౌన్స్మెంట్ లేట్ ఎందుకు అయ్యిందో వివరించారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి
తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు.
5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ నేడు విడుదల విడుదల చేయనుంది.
చంపుతానని బెదిరించిన వెనక్కి తగ్గలేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు
రాజకీయాల్లో రూ.కోట్లు లేనిదే ఓట్లు రావనే పరిస్థితి ప్రస్తుతం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైలు ప్రయాణీకుల సౌకర్యార్థం రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం మరో అడుగు వేసింది. అనేక వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనుంది.
తెలంగాణలో ఎన్నికల పండుగకు ముహూర్తం దగ్గరపడింది.
మెదక్ను కల్వకుంట్ల ఫ్యామిలీ పట్టించుకోలేదని మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. లేదంటే గజ్వేల్, సిరిసిల్లను మించి అభివృద్ధి చెందేదని పేర్కొన్నారు.