జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే పీఏపై అటెంప్డ్ మర్డర్ కేసు నమోదైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలు, ఫోటోలు ద్వారా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) గుర్తింపు పొందిన కార్మిక సంఘం ఎన్నికలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈనెల 28న నిర్వహించాల్సిన ఎన్నికలు డిసెంబర్ నెలకు పోస్ట్ పోన్ అయ్యాయి. అయితే ఎందుకనేది ఇప్పుడు చుద్దాం.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు బతుకమ్మ. భాద్రపదం మాసం ప్రారంభంతో పండగ అంబరాన్ని అంటుతోంది. అప్పుడే సింగపూర్లో ఉండే తెలుగు ప్రజలు పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మద్యం, నగదు అక్రమ రవాణాపై అధికారులు నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో యూపీఐ లావాదేవీలపై కూడా నిఘా ఉంచామని, ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష ఉంటుందని ఎన్నికల అధికారులు హెచ్చరించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరైన ఆదిలాబాద్ జనగర్జన సభలో బండి సంజయ్ రెచ్చిపోయారు. కేసీఆర్కు ఏం జరిగిందని, ఎందుకు బయటకు కనిపించడం లేదని, కేటీఆర్పై అనుమానం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్కు భద్రత పెంచాలని అన్నారు. అయితే ప్రస్తుతం సంజయ్ వ్యాఖ్యలు కేసీఆర్ గురించి కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది.
HCA ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించడాన్ని సవాలు చేస్తూ భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై అతనికి ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఖరారు చేసిన ఓటర్ల జాబితాపై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
తెలంగాణలో అతిపెద్ద పండుగలైన బతుకమ్మ, దసరా సందర్భంగా TSRTC బంపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. ఈ పండుగల సందర్భంగా ఆర్టీలో ప్రయాణించిన వారికి రూ.11 లక్షల నగదు బహుమతులు అందించనున్నట్లు తెలిపింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
హైదరాబాద్ మహానగరం ఇప్పుడు మరో ఘనతను సాధించింది. దేశంలోనే అత్యంత విలాసవంతమైన నగరాల్లో భాగ్యనగరం తొలిస్థానంలో నిలిచింది. 14,350 ఇళ్లు హైదరాబాద్ లోనే ఉండటం విశేషం.
తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆరు వారాల్లో కారు పార్టీ ఓడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఉరట లభించింది
తెలంగాణ సీఎం కేసీఆర్ అర్ధాంగి శోభ శ్రీవారిని దర్శించుకున్నారు.
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అక్రమ డబ్బు, మద్యం సరఫరా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గ్రూప్స్, ఉపాధ్యాయ ఉద్యోగార్థుల్లో ‘వాయిదా’ టెన్షన్ మొదలైంది.
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకమాలను ప్లాన్ సిద్దం చేశారు