తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మద్యం, నగదు అక్రమ రవాణాపై అధికారులు నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో యూపీఐ లావాదేవీలపై కూడా నిఘా ఉంచామని, ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష ఉంటుందని ఎన్నికల అధికారులు హెచ్చరించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరైన ఆదిలాబాద్ జనగర్జన సభలో బండి సంజయ్ రెచ్చిపోయారు. కేసీఆర్కు ఏం జరిగిందని, ఎందుకు బయటకు కనిపించడం లేదని, కేటీఆర్పై అనుమానం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్కు భద్రత పెంచాలని అన్నారు. అయితే ప్రస్తుతం సంజయ్ వ్యాఖ్యలు కేసీఆర్ గురించి కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది.
HCA ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించడాన్ని సవాలు చేస్తూ భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై అతనికి ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఖరారు చేసిన ఓటర్ల జాబితాపై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
తెలంగాణలో అతిపెద్ద పండుగలైన బతుకమ్మ, దసరా సందర్భంగా TSRTC బంపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. ఈ పండుగల సందర్భంగా ఆర్టీలో ప్రయాణించిన వారికి రూ.11 లక్షల నగదు బహుమతులు అందించనున్నట్లు తెలిపింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
హైదరాబాద్ మహానగరం ఇప్పుడు మరో ఘనతను సాధించింది. దేశంలోనే అత్యంత విలాసవంతమైన నగరాల్లో భాగ్యనగరం తొలిస్థానంలో నిలిచింది. 14,350 ఇళ్లు హైదరాబాద్ లోనే ఉండటం విశేషం.
తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆరు వారాల్లో కారు పార్టీ ఓడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఉరట లభించింది
తెలంగాణ సీఎం కేసీఆర్ అర్ధాంగి శోభ శ్రీవారిని దర్శించుకున్నారు.
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అక్రమ డబ్బు, మద్యం సరఫరా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గ్రూప్స్, ఉపాధ్యాయ ఉద్యోగార్థుల్లో ‘వాయిదా’ టెన్షన్ మొదలైంది.
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకమాలను ప్లాన్ సిద్దం చేశారు
తెలంగాణ సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించాలంటూ హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ తరుణంలో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ఆధారాలు చూపని నగదు, బంగారాన్ని సీజ్ చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీకి ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ నెల 15వ తేదీ నుంచి వరసగా బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
రాబోవు డిసెంబర్లో తెలంగాణ రాష్ట్రంలో మరో అద్భుతం జరగనుంది, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు తెలంగాణ ప్రజల జీవితాలను మార్చేస్తాయి.