పెట్టుబడుల (Investments) సమీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Government of Andhra Pradesh) రేపటి నుండి (మార్చి 3, 4 తేదీలు) విశాఖపట్నం (Visakhapatnam)లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ (Global Investors Summit) నేపథ్యంలో తెలంగాణ (Telangana) మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (IT Minister) తోటి తెలుగు రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కులో సినిమా రంగంలో పనిచేసే ఓ నటిపై లైంగిక దాడి యత్నం జరిగింది. ఈ ఘటనపై ఆమె బంజారాహిల్స్ పోలీసులకు తెలిపింది. అయితే రెండేళ్ల క్రితం కూడా తనను ఓ వ్యక్తి వెంబడించి రాయితో బెదిరించి ఫోన్, పర్స్ లాక్కెళ్లాడని వెల్లడించింది.
కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావును పోలీసులు హన్మకొండలో హౌస్ అరెస్ట్ చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూకబ్జాలు అవినీతి, అక్రమాలను నిరూపించడానికి ఆధారాలతో సహా రెడీ అయిన నేపథ్యంలో పోలీసులు సత్యనారాయణ ఇంటిని చుట్టుముట్టారు.
తన సోదరి ప్రీతిది ఆత్మహత్య ఏమాత్రం కాదని, హత్యేనని సోదరుడు చెబుతున్నారు. తన సోదరిది హత్య అనేందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని, ఆత్మహత్య అని చెప్పడానికి వారి వద్ద ఏం ఆధారాలు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉన్నట్టుండి మనుషులు కుప్పకూలుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా హఠాన్మరణం పొందుతున్నారు. ఇటీవల తరచూ ఇవే సంఘటనలు చోటుచేసుకుంటుండడం అందరినీ కలచి వేస్తోంది. ఇలా అకస్మాత్తుగా కూలుతున్న వారిని ఆదుకునేది సీపీఆర్ (Cardiopulmonary Resuscitation -CPR) విధానం. ఆపత్కాలంలో వారి ప్రాణం నిలిపేది సీపీఆర్.
యువత గుండెపోటు బారినపడి కన్నుమూయడంతో పాటు క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. అయితే రోజుకు 11 నిమిషాలు, వారానికి 75 నిమిషాలు వేగంగా నడవడం ద్వారా వీటి నుండి కొంతమేర తగ్గించుకోవచ్చునని కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.
నేను కూడా ముసలోడిని అవుతున్నా. 69 ఏళ్లు వచ్చాయి. నా కన్నా వయసులో పెద్దవాడైనా.. నేను ఉన్నన్ని రోజులు పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ ప్రజలకు సేవ చేస్తాడు. ఆయన్ను వదిలిపెట్టేది లేదు. ఆయన మాటే బ్రహ్మాస్త్రం.
వరంగల్(Warangal) కేఎంసీ(KMC) మెడికల్ విద్యార్థిని ప్రీతి(Preethi)ని సైఫ్(saif) మానసికంగా వేధించాడని కాకతీయ మెడికల్ కాలేజీ(kakatiya medical college)లో సమావేశమైన యాంటీ ర్యాగింగ్ కమిటీ(anti ragging committee) బుధవారం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆ నివేదికను ఢిల్లీలోని యూజీసీతోపాటు ఎన్ఎంసీకి కూడా అందజేస్తామని కేఎంసీ ప్రిన్సిపల్ మెహన్ దాస్ వెల్లడించారు. ఆ తర్వాత అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు.
భూపాలపల్లి(Bhupalpally) జిల్లా కేంద్రంలో రేపటి నుంచి వారం పాటు 144 సెక్షన్(144 Section) అమల్లో ఉంటుందని అక్కడి జిల్లా ఎస్పీ జె.సురేందర్ రెడ్డి(sp surender reddy) ప్రకటించారు. ఈ క్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు సహా ప్రజలు కూడా సమన్వయం పాటించాలని కోరారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. మంగళవారం రేవంత్ రెడ్డి సభ జరిగిన క్రమంలో పలువురు...
ఇటీవల నార్సింగి శ్రీచైతన్య కాలేజీ(sri chaitanya junior college)లో ఆత్మహత్య చేసుకున్న సాత్విక్(Satvik) సూసైడ్ లెటర్లో(Suicide letter) సంచలన విషయాలను వెల్లడించాడు. అయితే తన మృతికి కారణం కాలేజీలో ప్రిన్సిపల్, ఇంచార్జీ, లెక్చరేనని వెల్లడించాడు. వీరి టార్చర్ వల్లనే తాను సూసైడ్ చేసుకున్నట్లు సాత్విక్ తెలిపాడు. అంతేకాదు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో వెల్లడించాడు.
గతంలో జరిగిన జూబ్లీహిల్స్ ఘటన నుంచి ఇటీవల చోటుచేసుకున్న ప్రీతి ఘటన వరకు ఏ ఒక్క దాని విషయంలో కూడా కేసీఆర్ సమీక్ష చేయలేదని బండి సంజయ్ విమర్శించారు. బీజేపీ మహిళా మోర్చా సమావేశంలో భాగంగా వెల్లడించారు. మరోవైపు తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై.. యూపీలో మాదిరిగా బుల్ డోజర్లతో వారి ఇళ్లను కూల్చివేస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్ జీడిమెట్ల(Jeedimetla) ప్రాంతంలోని ఆరోరా ఫార్మా ప్రైవేటు కంపెనీ(arora pharmaceuticals pvt Company)లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేఎంసీ మెడికల్ విద్యార్థిని ప్రీతి మృతి కేసులో పోలీసుల అదుపులో ఉన్న సైఫ్ రిమాండ్ లో భాగంగా కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. రెండు కారణాల నేపథ్యంలో అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న సూపర్ వైజర్ సైఫ్..ప్రీతిపై కోపం పెంచుకున్నట్లు తెలిసింది. ఓ యాక్సిడెంట్ రిపోర్టు సహా తనపై హెచ్ఓడీకి ఫిర్యాదు చేసినందుకు సైఫ్ ఆమెపై కోపంతో ఉన్నాడని రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా తెలుస్తోంది.
హైదరాబాద్లో శ్యామ్ యాదవ్ (38) (shyam yadav) అనే వ్యక్తి ఈ రోజు గుండె పోటు (heart stroke) వచ్చింది. లాలాపేటకు (lalapeta) చెందన శ్యామ్ యాదవ్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాడు. అతను స్పోర్ట్స్ పర్సన్ (sports person).. డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత బ్యాడ్మింటనే కాదు క్రికెట్ (cricket) ఆడేవాడట. అయితే నిన్న రాత్రి బ్యాడ్మింటన్ కోర్టుకు వెళ్లి తిరిగి రాలేదు. అక్కడే హార్ట్ స్ట్రోక్ రావడంతో.. కుప్పకూలి...
తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) కొద్ది నెలల క్రితం భారత రాష్ట్ర సమితి (BRS)గా మారింది. అయినప్పటికీ లోకసభ సచివాలయం ఇప్పటికీ గుర్తింపు ఇవ్వలేదు. బీఏసీ (BAC) నుండి టీఆర్ఎస్ (TRS)ను తొలగించింది.