GDWL: పారిశుధ్యం, నీటి ఎద్దడి, విద్యుత్ సమస్యలు లేకుండా వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం అని కౌన్సిలర్ ఫర్హీన్ తబుసం మహబూబ్ పాష అన్నారు. డ్రైనేజీల్లో ఏళ్ల తరబడి నిలిచిన మురుగు, చెత్తను శుక్రవారం కార్యకర్తలు చేత తొలగించారు. పట్టణంలోని 20వ వార్డులో ఉన్నటువంటి ఇళ్ల తరబడి చెత్తను క్లీన్ చేయించి, శుభ్రంగా ఉంచుతామన్నారు.