మరుగుదొడ్డి వద్ద బిర్యానీ బియ్యాన్ని కడుగుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇది చూసి నివ్వెరపోయిన వినియోగదారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏమిటిది? ఇలాగేనా బిర్యానీ వండేది.. మా ఆరోగ్యం ఏమైపోవాలి? ’ మేనేజర్ ను నిలదీశారు. చెడామాడ తిట్టేశారు.
పరస్పరం విమర్శించుకోకుండా ప్రతిపక్షాలు కలిసి పోరాడాలి. ప్రతిపక్షాలు తన్నుకుంటే బీఆర్ఎస్ పార్టీ పండుగ చేసుకుంటుంది. తమ రెండు పార్టీల మధ్య గొడవలు, కలహాలు అధికార పార్టీకి లాభిస్తాయని విజయశాంతి పేర్కొన్నారు.
మునుగోడు బై పోల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రూ.25 కోట్లు తీసుకుందని ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. తాము డబ్బులు తీసుకున్నట్టు భాగ్యలక్ష్మీ అమ్మవారి మీద ప్రమాణం చేయాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
తన ఆత్మహత్యకు(suicide attempt) గల కారణం సీఐ(CI Gopi) అంటూ ఓ వ్యక్తి సూసైడ్ నోట్ రాసి మరి మృతి చెందాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా భూపాలపట్నంలో చోటుచేసుకుంది. మధ్యవర్తిగా ఉన్నందుకు ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. అయితే అసలు ఏం జరిగిందో ఇక్కడ చుద్దాం.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ సంచార ప్రచార వాహనాలు ఔరంగబాద్ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించారు. ఈ ప్రచార రథాలకు మరాఠా ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు.
అధికార పార్టీ బీఆర్ఎస్ (BRS Party) నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లో అపశ్రుతులు చోటు చేసుకుంటున్నాయి. ఖమ్మం జిల్లాలో (Khammam District) ఘోర ప్రమాదంలో కార్యకర్తలు మృతి చెందిన సంఘటన మరువకముందే మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఓ కార్యకర్త గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో విషాదం అలుముకుంది. ఈ సంఘట...
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేలా చర్యలు తీసుకున్నారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
కేసీఆర్ ను పంపిద్దామా? వద్దా?’ అని హరీశ్ రావు ప్రశ్నించారు. దీనికి కార్యకర్తలు ముక్తకంఠంతో ‘వద్దు.. వద్దు’ అని నినాదాలు చేశారు. ‘మళ్లీ మీకు కేసీఆర్ కావాలా? ’ అని హరీశ్ ప్రశ్నించగా.. ‘కావాలి.. కావాలి’ అంటూ కార్యకర్తలు కోరారు.
సికింద్రాబాద్-తిరుపతి(Secunderabad-Tirupati) వందే భారత్ రైలు(Vande Bharat train)కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అనేక మందికి టిక్కెట్లు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 8 బోగీలను 16కు పెంచనున్నట్లు తెలుస్తోంది.
టీఎస్పీఎస్సీ అదనపు కార్యదర్శి పదవికి కొత్త ఐఏఎస్ అధికారిని నియమించింది. కార్యదర్శిగా ఐఏఎస్ బీఎం సంతోష్ (BM Santosh) ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఉత్తర తెలంగాణ వాసులకు శుభవార్త. దశాబ్దాలకు పైగా పెండింగ్ లో ఉన్న కరీంనగర్ (Karimnagar) – హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది.
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ ఇవ్వాల (శుక్రవారం).. ఈ నెల రంజాన్ సందర్భంగా హైదరాబాద్లోని ప్రజలు ఆర్డర్ చేసిన డిష్ ల గురించి ఒక ఆర్డర్ అనలైటిక్ నివేదికను కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది