• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మళ్లీ కలకలం.. తెలంగాణలో ఐటీ సోదాలు

తెలంగాణలో మళ్లీ ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు దాడులు జరిపారు. హైదరాబాద్ లో మంగళవారం తెల్లవారుజామునే ఐటీ సోదాలు మొదలవడం కలకలం రేపింది. వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ తో పాటు పలు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 40 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. వసుధ ఫార్మా చైర్మన్ రాజుతో పాటు సంస్థ డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాల...

January 31, 2023 / 08:22 AM IST

దెబ్బ మీద దెబ్బ.. దిగొచ్చిన కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వానికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. గవర్నర్, ప్రభుత్వం మొండి పట్టు పట్టడంతో తెలంగాణలో సంప్రదాయం ప్రకారం జరుగాల్సిన కార్యక్రమాలు కట్టు తప్పాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఫక్తూ ఓ పార్టీ నాయకురాలిగా వ్యవహరించడం.. బిల్లులకు ఆమోదం తెలపకపోవడం వంటి వాటితో రాష్ట్ర ప్రభుత్వం కినుక వహించింది. అందుకే గవర్నర్ కుర్చీకి కనీస గౌరవం ఇవ్వ...

January 31, 2023 / 07:05 AM IST

బడ్జెట్ ప్రసంగం చేయండి మేడమ్.. గవర్నర్ కు మంత్రి ప్రశాంత్ రెడ్డి రిక్వెస్ట్

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈనేపథ్యంలో రాజ్ భవన్ కు తెలంగాణ ప్రభుత్వం తరుపున మంత్రి ప్రశాంత్ రెడ్డి వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ ను ప్రశాంత్ రెడ్డి ఆహ్వానించారు. గవర్నర్ తమిళిసైని మంత్ర ప్రశాంత్ రెడ్డితో పాటు ఆర్థికశాఖ కార్యదర్శి, అసెంబ్లీ సెక్రటరీ కూడా కలిశారు. గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి పొసగడం లేదు. ఇటీవల జరి...

January 30, 2023 / 09:08 PM IST

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. గ్రూప్ 4 దరఖాస్తుల గడువును పొడిగిస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. చాలామంది నిరుద్యోగులు గ్రూప్ 4 ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని అనుకున్నా సర్వర్ సమస్య వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయారు. వాళ్లను దృష్టిలో పెట్టుకొని జనవరి 30 తో ముగియనున్న గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 3 వ తేదీ వరకు గ్రూప్ 4 కి అప్లయి చేసుకోవచ్చు. గ్రూప్ 4 లో అదనపు పోస్టులను కూ...

January 30, 2023 / 07:33 PM IST

గవర్నర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 3న ప్రారంభం కానున్నాయని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది కానీ.. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో గవర్నర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. గవర్నర్ పై కేసులో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. హైకోర్టులో పిటిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి త...

January 30, 2023 / 04:33 PM IST

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపుపై మాజీ కలెక్టర్ నిరసన

జయశంకర్ భుపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇండ్లు లేని నిరుపేదలకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నిరుపేదలతో కలిసి భూపాలపల్లి వేశాలపల్లిలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ల వద్దకు తరలి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని భూపాలపల్లి స్టేషన్ కు తరలించారు. వారి వెంట సుమారు వంద మంది మహిళలు ఉన్నారు. 24 గంటల్లో డబుల్ రూమ్‌లు కేటాయించాలని, నిరుపేదలకు న్యాయం జరిగేంత వర...

January 30, 2023 / 01:30 PM IST

ఈటల కోవర్టు కామెంట్స్ పై రాములమ్మ కౌంటర్

తెలంగాణ బీజేపీలో కోవర్టు కామెంట్స్ కలకలం రేపాయి. అన్నీ పార్టీలో సీఎం కేసీఆర్‌కు కోవర్టులు ఉన్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోశాయి. వెంటనే రాములమ్మ విజయశాంతి స్పందించారు. ఎవరో ఆ కోవర్టులు బయటపెట్టాలని కోరారు. ఈ ఇద్దరు నేతల మధ్య పడటం లేదని తెలుస్తోంది. బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటే? ఈటల రాజేందర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవీ ఇవ్వాలని హైకమాండ్ అనుకుంద...

January 31, 2023 / 02:46 PM IST

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 13 మంది అరెస్ట్

మేడ్చల్ జిల్లాలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు జరిపిన దాడుల్లో 13 మంది పట్టుబడ్డారు. వీరిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం.. ఇక్కడ పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు కొంతకాలంగా సమాచారం ఉంది. దీంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పేకాట శిబిరం నుంచి భారీ ఎత్తున నగదు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ లక్షల్లో డబ్బు పెట్టి పేకాట ఆడుతున్నట్లు పోలీసులు తె...

January 30, 2023 / 11:48 AM IST

పెళ్లిచూపుల్లో అమ్మాయి ‘నో’.. కాల్వలోకి దూకిన యువకుడు

పెళ్లిచూపులకు వెళ్లగా.. తనను వివాహం చేసుకోవడానికి అమ్మాయి నిరాకరించడంతో ఓ యువకుడు మనస్తాపం చెందాడు. ఆమె తిరస్కరించడాన్ని తట్టుకోలేక కాళేశ్వరం గ్రావిటీ కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నాన్నా.. ఓ పెళ్లి కోసం పరకాల వెళ్తున్నా’ అని ఇంట్లో చెప్పేసి కారులో వెళ్లిన యువకుడు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ సంఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఫారిన్ పిల్లతో ఫేస్ బుక్ లవ్.. 11 ఏళ్ల...

January 30, 2023 / 10:49 AM IST

మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం…

రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం అందింది. సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్వహణ ,తెలంగాణలో ప్రగతి గురించి వివరించనున్నారు. అమెరికా హెండర్సన్‌లో జరగనున్న పర్యావరణ-జలవనరుల సమావేశానికి రావాల్సిందిగా ఇన్విటేషన్ వచ్చింది. మే 21 నుంచి 25 మధ్య జరిగే మీటింగ్స్‌లో ప్రసంగించాలని అమెరికా సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ సంస్ధ కోరింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు సహా మిషన్ భగీరథ, మిషన్ కాకత...

January 30, 2023 / 09:17 AM IST

‘క్యూనెట్‌’ మోసం.. సానియా మీర్జా ప్రమోట్ చేయొద్దు: సజ్జనార్

మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో జనాలకు కుచ్చుటోపి పెడుతున్నారు. ఆ సంస్థలకు ప్రముఖులు ప్రచారం చేయడంతో ప్రజలు నమ్ముతుంటారు. క్యూనెట్ సంస్థ మోసాలు అన్నీ ఇన్నీ కావు. చైన్ మార్కెటింగ్‌తో దేశంలో రూ.5 వేల కోట్లకు పైగా మోసానికి పాల్పడింది. దీనికి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. వీటిని సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం సరికాదని ఆర్టీసీ ఎంజీ సజ్జనార్ అన్నారు. వాటిని సపోర్ట్ చేయొద్దని ఆ...

January 30, 2023 / 08:27 AM IST

ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణలోని ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అభ్యర్థులు చేసిన న్యాయ పోరాటం ఫలించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థులకు కలిపేందుకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రిలిమినరీ పరీక్షల్లో 7 ప్రశ్నల విషయంలో వివాదం తలెత్తింది. ప్రశ్నలకు సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్‌లో ఒకటికంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నాయి. అయితే, వాటిలో తాము నిర్ధరించుకున్న వాటిని మాత్రమ...

January 30, 2023 / 08:07 AM IST

బడ్జెట్ పై పేచీ: గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ముదిరిన వివాదం

తెలంగాణలో గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం తారస్థాయికి చేరింది. వార్షిక బడ్జెట్ ను శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టేందుకు ఇంకా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనుమతి ఇవ్వలేదు. బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. బడ్జెట్ ప్రతిపాదనలు, సిఫారసులతో సమావేశాల్లో ప్రవేశపెట్టాలి. కానీ దీనికి గవర్నర్ నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. దీనిపై హైకోర్టుకు వెళ్లే ఆలోచనలు తెలంగాణ ప్రభుత్వ...

January 31, 2023 / 07:05 AM IST

తాజ్ మహల్‌ను తలపిస్తున్న తెలంగాణ సెక్రటేరియట్ (వీడియో)

తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. కొత్త సచివాలయ ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పొగమంచులో సచివాలయ వీడియో ఒకటి ట్రోల్ అవుతుంది. మంచులో సచివాలయం తాజ్ మహల్‌ను తలపిస్తోంది. దీంతో పలువురు లైక్, చేసి కామెంట్స్ చేస్తున్నారు. వావ్.. సచివాలయం, తాజ్ మహల్‌ను పోలి ఉందని రాస్తున్నారు. ఆ వీడియో చూస్తే మీరు కూడా.. ఇదీ సచివాలయమేనా.. లేదంటే ఆగ్రాలో ఉన్న తాజ్ మహాల్ అనే స...

January 29, 2023 / 06:32 PM IST

పార్లమెంట్ సమావేశాల విషయంలో బీఆర్ఎస్ షాకింగ్ నిర్ణయం

జనవరి 31 నుంచి పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.  బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు...

January 29, 2023 / 06:16 PM IST