• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Cyberabad CP : దేశవ్యాప్తంగా 16 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ

దేశంలో కోట్ల మంది వ్యక్తిగత డేటాను చోరీ చేసిన ముఠాను సైబరాబాద్ (Cyberabad) పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 16 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత డేటాను చోరీ చేసి విక్రయించినట్లు పోలీసులు (police) గుర్తించారు. సైబర్‌ నేరగాళ్లు వినియోగదారులకు బ్యాంకులు, సిమ్‌ కార్డుల పేరుతో మెసేజ్ లతో పాటు లింకులను పంపుతున్నట్లు గుర్తించారు. సైబర్ నేరగాళ్లు పంపిన లింకులను తెలియక క్లిక్‌ చేసిన వారి వ్యక్తిగత డేటాను ...

March 23, 2023 / 03:29 PM IST

Rs.10 thousand:ఎకరాకు రూ.10 వేల పరిహారం.. సీఎం కేసీఆర్ ప్రకటన

Rs.10 thousand:ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ పరిహారం ప్రకటించారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున అందజేస్తామని తెలిపారు.

March 23, 2023 / 02:53 PM IST

TS SSC Exams: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్

పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీన ప్రారంభమై, 10వ తేదీన పూర్తవుతాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో పదకొండు పేపర్లకు గాను ఆరు పేపర్లకు కుదించింది పదో తరగతి బోర్డు. పూర్తి సిలబస్ తోనే పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించింది పాఠశాల విద్యా శాఖ.

March 23, 2023 / 02:06 PM IST

Pigs Died: పదుల సంఖ్యలో పందులు మృతి..వైరస్సే కారణం?

ఒక్క రోజే ఏకంగా ఐదు పందులు మృతి(pigs died) చెందాయి. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా(mahabubnagar district) మక్తల్(makthal) మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. దీంతో అక్కడి ప్రజల్లో భయాందోళన మొదలైంది.

March 23, 2023 / 01:20 PM IST

ugadi panchangam: ఆదాయ, వ్యయాలపై… కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్

ఉగాది పర్వదినం (ugadi festival) రోజున తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (Telangana IT Minister KT Rama Rao), తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ (BJP Telangana president Bandi Sanjay) మధ్య ట్విట్టర్ యుద్ధం (Twitter fight) సాగింది.

March 23, 2023 / 07:42 AM IST

Heavy rains : రెండు రోజులు విస్తారంగా వర్షాలు… ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ (Department of Meteorology)హెచ్చరించింది. ఈనెల 24, 25 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

March 22, 2023 / 09:13 PM IST

GHMC : పచ్చని హైదరాబాద్ దిశగా కీలక అడుగులు…23 అంశాలకు కమిటీ గ్రీన్ సిగ్నల్

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ(Mayor Gadwal Vijayalakshmi) అధ్యక్షతన స్టాండింగ్ కమీటీ సమావేశం (Standing Committee Meeting) నిర్వహించారు. ఈ సమావేశంలోమొత్తం 23 అంశాలకు సభ్యులు ఆమోదించారు. అందులో పలు SRDP కింద రోడ్డు వెడల్పు కార్యక్రమాలకు కమిటీ ఆమోదం తెలిపింది. ఒక టేబుల్ ఐటమ్ అప్రూవ్డ్ అయింది. ఎంవోయూలకు, టెండర్లకు, పరిపాలనా అనుమతులకు కమిటీ ఆమోదం తెలిపింది.

March 22, 2023 / 08:09 PM IST

Tomorrow కరీంనగర్‌కు సీఎం కేసీఆర్.. వరంగల్, ఖమ్మం జిల్లాలకు కూడా

Cm kcr:సీఎం కేసీఆర్ (Cm kcr) రేపు కరీంనగర్ (karimnagar) జిల్లాలో పర్యటిస్తారు. ఇటీవల కురిసిన వడగళ్ల వానతో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం ధర్మాజిపేట, చిప్పకుర్తి, లక్ష్మీపూర్ గ్రామాల్లో తీవ్ర పంట నష్టం జరిగిన సంగతి తెలిసిందే. అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. ప్రభుత్వ ఆదేశాలతో గ్రామాల్లో పర్యటించి అధికారులు నివేదిక సిద్దం చేసిన సంగతి తెలిసిందే.

March 22, 2023 / 08:03 PM IST

Minister Harish Rao : ఆరోగ్య మహిళ కార్యక్రమానికి విశేష ఆదరణ – మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ (Telangana) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘ఆరోగ్య మహిళ’ (Arogya mahiḷa) కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) వెల్లడించారు. గత రెండు మంగళవారాల్లో 11,121 మందికి స్క్రీనింగ్ నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. మార్చి 14న 4,793 మంది మహిళలకు స్క్రీనింగ్ టెస్ట్ లు నిర్వహించారు. 975 మందికి అవసరమైన మందులు అందించారు.

March 22, 2023 / 07:33 PM IST

Cm kcrను కలిసిన కవిత.. ఈడీ విచారణపై డిస్కష్

Kavitha meet cm kcr:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) తన తండ్రి సీఎం కేసీఆర్‌ను (kcr) ఈ రోజు ప్రగతి భవన్‌లో (pragathi bhavan) కలిశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిన్న కూడా ఈడీ సుధీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. విచారణ తర్వాత ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు ప్రగతి భవన్ వచ్చి కేసీఆర్‌ను కలిశారు.

March 22, 2023 / 07:00 PM IST

TSPSC : ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో 42 మందికి నోటీసులు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రత్యేక దర్యాప్తు టీమ్ సిట్ వేగం పెంచింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకోని విచారిస్తొన్నారు. రిసెంట్ గా టీఎస్ పీఎస్సీలో పనిచేస్తోన్న 42 మంది ఎంప్లాయ్ కి నోటీసులు జారీ (Issuance of notices) చేసింది. టీఎస్‌పీఎస్సీ ఔట్ సోర్సింగ్ ఐటీ సిబ్బందికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్ (Praveen )రాజశేఖర్‌లతో సన్నిహితంగా ఉన్నవా...

March 22, 2023 / 06:58 PM IST

Bhadradri Brahmotsavam: భద్రాద్రి బ్రహ్మోత్సవాలు షురూ..గవర్నర్, KCRకు ఆహ్వానం

భద్రాచలం సీతా రామచంద్రస్వామి ఆలయంలో ఈరోజు(మార్చి 22న) బ్రహ్మోత్సవాలు(Bhadradri Brahmotsavam) ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. మరోవైపు మార్చి 30న నిర్వహించే శ్రీరామనవమి వేడుకలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisai soundararajan), సీఎం కేసీఆర్(cm kcr)లకు ఆహ్వానం పంపారు.

March 22, 2023 / 06:18 PM IST

Revanth reddy సంచలనం:లీకేజీలో కేటీఆర్ పాత్ర? గవర్నర్‌కు ఫిర్యాదు

Revanth reddy:పేపర్ లీకేజీ (paper leak) అంశం దుమారం రేపుతోంది. కమిషన్ రద్దు చేయాలని విపక్షాలు కోరుతున్నాయి. ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.పేపర్ లీక్ కావడంతో (Paper Leak) నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు. బుధవారం గవర్నర్ తమిళిసై (Governor Tamilisai)ని టీ.కాంగ్రెస్ నేతలు (T.Congress Leaders) కలిశారు.

March 22, 2023 / 05:39 PM IST

సికింద్రాబాద్ గ్రూప్-డి ఫైనల్ రిజల్ట్ రిలీజ్…

దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలోగ్రూప్ -డి (లెవల్ -1) ఉద్యోగాలకు సంబంధించి తుది ఫలితాలు రిలీజ్ చేసింది. ఈ మేరుకు రైల్వేరిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్‌సీ), సికింద్రాబాద్ (Secunderabad) అధికారిక ప్రకటన విడుదలయ్యాయి. లెెవెల్-1 ఖాలీల భర్తీకి సంబంధించి గత సంవత్సరం ఆగస్టు, అక్టోబర్ నెలల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT EXAMS) నిర్వహించారు. ఈ ఏడాది జనవరి లో ఫిజికల్ టెస్ట్ (Physical test) చేశారు.

March 22, 2023 / 04:27 PM IST

Bollaram : రాష్ట్ర‌ప‌తి నిల‌య సంద‌ర్శ‌న ప్రారంభం

సికింద్రాబాద్ ప‌రిధిలోని బొల్లారం( Bollaram )లోని రాష్ట్ర‌ప‌తి నిల‌యం( Rashtrapati Nilayam ) సంద‌ర్శ‌న‌ను రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము( Droupadi Murmu ) వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. రాష్ట్ర‌ప‌తి నిల‌యంలో నాలెడ్జ్ గ్యాల‌రీ, కిచెన్ టన్నెల్, విజిట‌ర్స్ ఫెసిలిటీస్ సెంట‌ర్స్, మెట్ల బావిని కూడా రాష్ట్ర‌ప‌తి ప్రారంభించారు. ఇక రాష్ట్ర‌ప‌తి నిల‌యాన్ని ఇక నుంచి అన్ని రోజుల్లో సంద‌ర్శించే అవ‌కాశం క‌లిగింద...

March 22, 2023 / 03:28 PM IST