• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

చైనా బజార్లు పోవాలి.. భారత్ బజార్లు రావాలి : కేసీఆర్

మహారాష్ట్రలోని నాందేడ్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చూసినా చైనా బజార్లు ఉన్నాయని.. మేక్ ఇన్ ఇండియా ఎక్కడ పోయింది. చైనా బజార్లు పోయి.. భారత్ బజార్లు రావాలని సీఎ కేసీఆర్ స్పష్టం చేశారు. భారత్ పేద దేశం కాదు. చిత్తశుద్ధితో పని చేస్తే అమెరికా కంటే బలమైన దేశంగా ఎదగొచ్చు. విస్తీర్ణంలో అమెరికా మనకంటే చాలా పెద్దది. కానీ.. వ్యవసాయానికి పనికొచ్చే భూమి లేదు...

February 5, 2023 / 04:11 PM IST

రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే.. రైతుల ప్రభుత్వం రావాల్సిందే : నాందేడ్‌లో కేసీఆర్

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్న మాట ఇదే. మహారాష్ట్రలోని నాందేడ్ సభలోనూ సీఎం కేసీఆర్ ఇదే నినాదాన్న ఉటకించారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినా ఇంకా దేశంలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎందరో ప్రధానులు ఈ దేశాన్ని పాలించారు కానీ.. దేశ ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలను కల్పించలేకపోయారన్నారు...

February 5, 2023 / 03:24 PM IST

రైతులు, నిరుద్యోగుల గోడు వినిపించడం లేదా?: షర్మిల ఫైర్

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై షర్మిల విమర్శించారు. వరంగల్ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. చిన్న దొర అంటూ స్టార్ట్ చేశారు. ‘చిన్న దొర కుటుంబ పాలన అంటున్నారు. రాష్ట్రం అంతా ఆయన కుటుంబం అట.. ఎవరి కుటుంబం కోసం పని చేస్తున్నారని అడిగారు. మీ ఇంట్లో మాత్రమే 5 ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం గుర్తుచేశారు. రుణం మాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. వారి గోడు ...

February 5, 2023 / 02:04 PM IST

హైదరాబాద్‌ పేలుళ్ల కుట్ర కేసు ఎన్ఐఏకు బదిలీ

హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసును కేంద్ర హోంశాఖ ఎన్ఐఏకు బదిలీ చేసింది. దసరా సమయంలో పేలుళ్లకు కుట్ర పన్నగా సిట్ భగ్నం చేసింది. జాహైద్, ఫారూఖ్, సమియుద్దీన్‌‌ను అరెస్ట్ చేసి.. చంచల్ గూడ జైలుకు తరలించింది. ప్రస్తుతం వారు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరిపై ఎన్ఐఏ ఇప్పుడు కేసు నమోదు చేసింది. పాకిస్థాన్, నేపాల్ మీదుగాపేలుడు పదర్థాలను మనోహరాబాద్‌కు తరలించారు. అక్కడి నుంచి జాహేద్ అనుచరుడు వాటిని హ...

February 5, 2023 / 01:32 PM IST

బాలకృష్ణ.. సారీ చెప్పాలి అంటూ నర్సుల డిమాండ్

బాలయ్య కొన్ని రోజులుగా వరుస వివాదంలో చిక్కుంటున్నాడు. ఇటీవల ‘వీరసింహారెడ్డి’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో దేవ బ్రాహ్మణల మనోభావాలను దెబ్బతీసేలా బాలబాలకృష్ణ వ్యాఖ్యలు ఉన్నాయి. అంటూ ఆ సంఘం వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.   దానికి బాలకృష్ణ స్పందిస్తూ బహిరంగా లేఖ ద్వారా క్షమాపణలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా అక్కినేని నాగేశ్వరరావుని ...

February 5, 2023 / 12:01 PM IST

తెలంగాణ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

తెలంగాణ బడ్జెట్‌ ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపింది. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు ప్రగతిభవన్‌లో మంత్రివర్గం సమావేశమైంది. బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతారు.ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్‌ ఇదే అవుతుంది. సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించే అవకాశం ఉంది. రైతుబంధు, రైతు బీమా, దళితబంధుకు కేటాయింపులు కంటిన్యూ అ...

February 5, 2023 / 11:26 AM IST

హాథ్ సే హాథ్ జోడో యాత్రకు సర్వం సిద్ధం

హాథ్ సే హథ్ జోడో యాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు జిల్లా నుంచి ప్రారంభించేందుకు సర్వం సిద్దమైయింది. అదేవిధంగా రేపటి సమావేశంలో నాయకుల పర్యటనలకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు  తెలుస్తోంది. ఈ యాత్రపై టీపీసీసీ ప్రణాళికలు వేసుకుంది. కేంద్రంలోని ఎన్డీఏ, తెలంగాణ లోని బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తా...

February 5, 2023 / 09:36 AM IST

వాట్సాప్‌లో కొశ్చన్ పేపర్, పరీక్ష రాసిన స్టూడెంట్స్.. ఎక్కడంటే?

పరీక్ష అంటే పకడ్బందీగా నిర్వహిస్తారు. ఇంటర్నల్ అయినా సరే.. ఆదిలాబాద్ గవర్నమెంట్ సైన్స్ డిగ్రీ కాలేజీలో మాత్రం అలా కనిపించలేదు. నిన్న విద్యార్థులు వాట్సాప్ చూస్తూ పరీక్ష రాస్తూ కనిపించారు. 20 మార్కుల ఇంటర్నల్ పరీక్షను ఇలా నిర్వహించారు. అదేమని అడిగితే ప్రింటర్ పాడయిందని చెబుతున్నారు. పరీక్ష ఉందని తెలిసి.. ముందే రిపేర్ ఉంటే చూపించికోవచ్చు కదా అనే ప్రశ్న వస్తోంది. ఇదే విషయం ప్రిన్సిల్ జగ్ రాం అతర్బ...

February 5, 2023 / 09:56 AM IST

దుర్మార్గమైన ప్రధాని లేరు, ఈటల మారిపోయారు: కేటీఆర్

ప్రపంచంలో ఇంత దుర్మార్గమైన ప్రధాని లేరని తెలంగాణ మంత్రి కేటీఆర్ శనివారం ప్రధాని మోదీ పైన ధ్వజమెత్తారు. ప్రస్తుతం దేశ ప్రజల చూపు తెలంగాణ వైపు ఉన్నదని, ప్రభుత్వం అంటే రోజుకు మూడు డ్రెస్సులు మార్చడం కాదని ఎద్దేవా చేశారు. నాయకులు విజన్ ప్రకారం పని చేయాలన్నారు. కేసీఆర్ అంటే మెచ్చని నేత లేరు, ఆర్థికవేత్త లేరన్నారు. నల్లచట్టాలు తెచ్చి 750 మంది రైతుల ప్రాణాలు తీసింది ఎవరని నిలదీశారు. అబ్‌ కీ బార్ కిసాన...

February 4, 2023 / 09:53 PM IST

హైదరాబాద్ లో పట్టుబడ్డ పేలుడు పదార్థాలు..మళ్లీ బాంబు పేలుళ్లకు కుట్ర?

హైదరాబాద్లో మళ్లీ బాంబు పేలుళ్లకు కుట్ర జరుగుతుందా? అంటే అందుకు అవుననే పలువురు స్థానికులు అంటున్నారు. ఎందుకంటే తాజాగా పేలుడు పదార్థాలు దొరకడంతో ఆ దిశగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. పాతబస్తీ చంద్రాయణగుట్టలో తాజాగా జిలిటెన్ స్టిక్స్ పట్టుబడటంతో స్థానికుల్లో మళ్లీ భయాందోళన మొదలైంది. సుమారు 600 జిలిటెన్ స్టిక్స్, 600 డిటోనేటర్లు తరలిస్తున్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఈ ఘటనలో ముగ్...

February 4, 2023 / 09:48 PM IST

జగన్ పై తిరగబడతారు: రఘురామ

జగన్ ప్రభుత్వంపై సొంత పార్టీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అసంతృప్తి పతాకస్థాయికి చేరే అవకాశం ఉందన్నారు. పార్టీలో జగన్ చెప్పినట్లు పడి ఉండాలంటే, ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు తిరగబడతారని హాట్ కామెంట్స్ చేసారు. పార్టీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఓ రూల్, జగన్ కు మరో రూల్ ఉంటుందా అని ప్రశ్నించారు. వైయస్ వివేకా హత్య కేసు గురించి మాట్లాడుతూ… గదిలో రక్తపు మరకలు శుభ్ర...

February 4, 2023 / 09:17 PM IST

వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ అదుర్స్, పవన్ కు నా మద్దతు: బాబీ

గన్నవరం విమానాశ్రయంలో వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ సందడి చేశారు. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన డైరెక్టర్ బాబీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడారు. సినిమా విడుదలై నాలుగు వారాలు గడిచినా కలెక్షన్స్ భారీగా వస్తున్నాయన్నారు. సినిమాని తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా...

February 4, 2023 / 07:59 PM IST

మెడికల్ కాలేజీల్లో 313 పోస్టులకు అనుమతి

తెలంగాణ సర్కార్ వైద్య విద్యకు మరింత ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోంది. ఇందుకు సంబంధించి తాజాగా సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న 9 మెడికల్‌ కాలేజీలలో 313 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్లినికల్‌, నాన్‌ క్లినికల్‌ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఈ మెడికల్‌ కాలేజీలకు 3,897 పోస్టులను తెలంగాణ సర్కార్...

February 4, 2023 / 06:28 PM IST

వాణీ జయరామ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ప్రముఖ సినీ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత వాణీ జయరామ్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతి భారతీయ సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటు అని సీఎం కేసీఆర్ అన్నారు. 14 భాషల్లో 1000 కి పైగా సినిమాల్లో ఆమె 20 వేలకు పైగా పాటలు పాడారని, ఆమె సినీ రంగానికి ఎంతో సేవ చేశారని ఈసందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వాణీ జయరామ్ […]

February 4, 2023 / 06:27 PM IST

రఘునందన్ బిఅర్ఎస్ కు ఓటు వేయాలి: కేటీఆర్

బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక న్యాయవాది అని, న్యాయవాదుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన బిఅర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని వ్యాఖ్యానించారు. దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి తెలంగాణ దిక్సూచి అన్నారు. రఘునందన్ మాట్లాడిన మాటలు కేంద్రానికి వత్తాసు పలికేలా ఉన్నాయని చెప్పారు. దేశం కడుపు నిమో స్థాయి...

February 4, 2023 / 05:53 PM IST