Margadarsi:మార్గదర్శి (Margadarsi) చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో ఎండీ శైలజా (sailaja) కిరణ్కు ఏపీ సీఐడీ (ap cid) నోటీసులు జారీచేసింది. ఈ కేసులో ఏ2గా శైలజ ఉండగా.. ఏ1గా రామోజీరావు (Ramoji rao) ఉన్నారు. విచారణకు అందుబాటులో ఉండాలని సీఐడీ (cid) డీఎస్పీ రవి కుమార్ (dsp ravi kumar) శైలజకు నోటీసులు ఇచ్చారు.
నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఈ రోడ్డులో పనుల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం దుమ్ముధూళిలో రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పోస్టర్లు వెలుగులోకి రావడం చర్చానీయాంశంగా మారింది.
Bellampally mla:బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు అమ్మాయిల పిచ్చి అట.. అరిజన్ సంస్థ సీఈవో బోడపాటి శైలజ (shailaja) అలియాస్ షెజల ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఆడియో కూడా సోషల్ మీడియాలో తిరుగుతుంది. బ్రోకర్తో ఎమ్మెల్యే చాటింగ్ కూడా వైరల్ అవుతుంది. బెల్లంపల్లిలో (bellampally) డెయిరీ ఏర్పాటుకు స్థలం ఇచ్చి డబ్బులు తీసుకున్నారని శైలజ (shailaja) ఆరోపించారు.
తెలంగాణ తిరుమలగా యాదాద్రి (Yadadri Temple Development Authority -YTDA) ఆలయం వెలుగుతోంది. తిరుమల తరహాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో రోజుకు కనీసం 10 వేల నుంచి 30 వేల మధ్య భక్తులు వస్తుండగా.. వారాంతాల్లో 75 వేలకు చేరుతోంది.
Corona in Hyderadad:కరోనా వైరస్ (coronavirus) మళ్లీ కోరలు చాపుతున్నట్టే అనిపిస్తోంది. చాపకింద నీరులా కేసులు మళ్లీ వెలుగుచూస్తున్నాయి. కరోనా.. ఇన్ ఫ్లుయెంజా వైరస్ లక్షణాలు ఒకేలా ఉండటం.. వాతావరణం మార్పు నేపథ్యంలో కొందరు టెస్ట్ చేసుకోగా.. ప్రతీ 10 మందిలో ఇద్దరు లేదంటే ముగ్గురికి పాజిటివ్ వస్తోంది.
Nikhat zareen:ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్లో గోల్డ్ మెడల్ గెలిచిన నిఖత్ జరీన్ను (Nikhat zareen) ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr).. ఇతర ప్రముఖులు విష్ చేశారు. మహీంద్రా (mahindra) కంపెనీ ఆమెకు థార్ కారు (thar) ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.
అందరి అభిప్రాయాలు తీసుకుని మేనిఫెస్టో (Manifesto) రూపొందిస్తాం. దీని ప్రకారం ముందుకు సాగితే వంద సీట్లు ఎలా రావో చూద్దాం’ అని కేటీఆర్ కార్యకర్తలతో మాట్లాడారు.
TSPSC మరో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ (Praveen) ఇంట్లో అధికారులు 5 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సిట్ అధికారులు (SIT officials) తెలిపారు. ప్రవీణ్ ఇంట్లో సోదాలు జరపగా..శంకర లక్ష్మి డైరీ నుంచి పాస్వర్డ్ (password) చోరీ చేసినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో కంప్యూటర్లో(Computer) ఉన్న ప్రశ్నాపత్రాల సమాచారాన్ని చోరీ చేసినట్లు గుర్తించారు.
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ(Weather Department) రెయిన్ అలర్ట్(Rain alert) జారీ చేసింది. ఏపీ(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాలకు వాన(Rain) ముప్పు పొంచి ఉంది. ఉపరితల ద్రోణి, అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు(Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్(yell...
తెలంగాణ (Telanagna) బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay)పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని బ్రోకర్ అని మాట్లాడుతున్నాడు. నేను కూడా అనలేనా? నీ ప్రధానమంత్రి మోదీ (PM MODI).. అదానీకి బ్రోకర్ అని నేను అనలేనా? కానీ అలా నేను అనను. మాకు సంస్కారం ఉంది. దేశమంతా అంటుంది. కానీ నేను అననను. బ్రోకర్, లోఫర్, లుచ్చా.. ఇలాంటి మాటలను అనడం మాకు రాదా? మాకు చేతగాదా?...
కాంగ్రెస్ లో (Congress) చేరిక వార్తలపై మాజీ మంత్రి డి. శ్రీనివాస్ (D.Srinivas )ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఉత్తరం రాశాడు. తన కొడుకు సంజయ్ చేరిక సందర్బంగానే తాను గాంధీ భవన్కు (Gandhi Bhavan) వెళ్లినట్లు ఆయన లెటర్లో వెల్లడించారు. ఆ సందర్బంగా తనకు కాంగ్రెస్ కండువా కప్పారని ఆయన తెలిపారు.దాంతో తాను మళ్లీ పార్టీలో చేరినట్లు ప్రచారం జరిగిందన్నారు. అయితే, నేనెప్పటికీ కాంగ్రెస్ వాదినే అని డీఎస్ త...
Minister Harish Rao : ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు బాగా పెరిగాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు. ఇది ఆలోచించాల్సిన విషయమని.. మన కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నామని చెప్పారు.
తెలంగాణ సీఎం కేసీఆర్(CM Kcr)కు బండి సంజయ్(bandi sanjay) లేఖ రాశారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లతోపాటు ఇతర ఉద్యోగుల(employees) సమస్యలు పరిష్కరించాలని లేఖలో స్పష్టం చేశారు. 23 వేల మంది ఉద్యోగులు ఉంటే వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వెల్లడించారు.
తెలంగాణ (Telanagana) హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ (Gadala Srinivas) మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సిద్ధిపేటకు అనేకసార్లు వెళ్లానని అక్కడ మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. విద్యా, వైద్యం, ఆహ్లాదం ఇలా అన్ని రంగాల్లో సిద్ధిపేటను ముందుంచారని చెప్పారు. అభివృద్ధిలో కొత్తగూడెం (Kothagudem) మరో సిద్ధిపేటలా కావాలని ఆక్షించారు. ఈ క్రమంలో ఇటీవల అక్కడ పర్...