సీఎం కేసీఆర్… తెలంగాణలో ముందస్తు ఎన్నికలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే.. ఆ వార్తలను కేసీఆర్ స్వయంగా ఖండించారు. ముందస్తు ఎన్నికల ఆలోచన లేదని… జరగాల్సిన సమయంలోనే జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. అయితే… ముందుగా… ఆ ఆలోచన ఉన్నప్పటికీ… మునుగోడు ఎన్నికల తర్వాత ఆ ఆలోచన మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఉపఎన్నిక ఫలితమే కేసీఆర్ నిర్ణయాన్ని మా...
సూపర స్టార్ కృష్ణ రెండు రోజుల క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన పార్థివ దేహానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన… కృష్ణ చేసిన సేవలను కొనియాడటంతో పాటు…ఆయన కుటుంబ సభ్యలకు హామీ ఇచ్చారు. సినీ రంగానికి కృష్ణ చేసిన సేవలు చాలా గొప్పవని కొనియాడారు. ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు బండి. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ట్యాంక్ బండ్ ...
తెలంగాణ వైద్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ చేసిన పని సర్వత్రా చర్చనీయాంశమైంది. ఓ ప్రభుత్వ అధికారి హోదాలో ఉండి… ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు ఆయన పట్టుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. దీనికి సంబంధంచిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మంగళవారం ప్రగతి భవన్ లో మెడికల్ కాలేజీలను వర్చువల్ గా ప్రారంభించారు సీఎం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత డీహెచ్.. కేసీఆర్ కాళ్లపై పడ్డారు. ప్ర...
బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీ నుంచి హైకమాండ్ నుంచి ఆదేశాలు రావడంతో…. వారిద్దరూ హస్తినకు వెళ్లడం గమనార్హం. హై కమాండ్ పెద్దలను కలుసుకునేందుకు అక్కడే మకాం వేశారు. ఈ ఇద్దరు కీలక నేతలు ఢిల్లీ టూర్ వెళ్లడం వెనక కారణాలు ఏమిటి అనేది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. అయితే వీరిద్దరూ ఢిల్లీ వెళ్లడానికి హై కమాండ్ పిలిప...
సూపర్ కృష్ణ నిన్న తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా… నేడు ఆయన భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులర్పించారు. అనంతరం ఘట్టమనేని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. హైదరాబాద్ పద్మాలయా స్టూడియోస్ లో కృష్ణ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. శ్వాస కోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న కృష్ణ ఆదివారం సాయంత్రం గుండెపోటుకి గురయ్యారు. హైదరాబాద్ లోని కాంటినెం...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవుడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు అందరికీ తెలిసే ఉంటుంది. చాలా సార్లు… హిమాన్షు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హిమాన్షు శరీరాకృతిపై చాలా మంది కామెంట్స్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో తీవ్రంగా స్పందించారు. తన కుమారుడిపై కొందరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని బహిరంగంగానే తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ఫిట్నె...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి హైకోర్టులో ఊహించని షాక్ ఎదురైంది. ఈ ఎమ్మెల్యే కొనుగోలు కేసు విచారణను సీబీఐకు అప్పగించడాన్ని హైకోర్టు నిరాకరించడం గమనార్హం. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై వాదనలు విన్న హైకోర్టు సిట్ దర్యాప్తు కొనసాగించాలంటూ ఆదేశించింది. ఈ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి దాఖలు చేసిన...
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. కాగా… ఆ మందుస్తు ఎన్నికల విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు తేల్చారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో… ఆయన ముందస్తు ఎన్నికలు జరగవని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు అని తేల్చి చెప్పారు. ఈ టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అత్యవసరంగా ఏర్పాటు చే...
సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. పలు అనారోగ్య కారణాల కారణంగా ఆయన కన్నుమూశారు. ఆదివారం అర్ద్రరాత్రి గుండెపోటుకు గురైన కృష్ణ ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ తెల్ల వారు జామున 4 గంటటలకు తుది శ్వాస విడిచారు. కాగా కృష్ణ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా, జగన్, కేసీఆర్ లు సంతాపం వ్యక్తం చేయడం గ...
బీజేపీ నేత కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి ఊహించని షాక్ లు ఎదురౌతున్నాయి. పార్టీ మారీ ఉప ఎన్నికలు దిగగా… అక్కడ ప్రయోజనం లేకుండా పోయింది. మునుగోడు ప్రజలు రాజ్ గోపాల్ రెడ్డిని కాదని టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. ఈ షాక్ నుంచి తేరుకోక ముందే… తాజాగా ఆయనకు రాష్ట్ర జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ఫ్రాలో స్టేట్ జీఎస్టీ అధికారులు సోదాలు చేస్...
ప్రధాని నరేంద్ర మోదీకి…. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల లేఖ రాశారు. ఈ లేఖలో ఆమె కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని కోరారు. ఎందరో కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ పర్యటన సందర్భంగా కాళేశ్వరం అవినీతి గురించి ప్రస్తావిస్తన్నారని, ఇప్పటి వరకు ఎందురు చర్యలు తీసుకోలేని షర్మిల తన లేఖలో ప్రస్తావించారు. దివంగత సీఎం రాజశేఖర ర...
కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఎప్పుడైతే ఫోకస్ పెట్టారో… అప్పుడే.. చంద్రబాబు కూడా.. తెలంగాణలో టీడీపీని నిలపెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత.. టీడీపీ తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయింది. ఆ పార్టీ నేతలు కూడా వేర్వేరు పార్టీల్లోచేరిపోయారు. కాగా.. ఇప్పుడు మళ్లీ… ఇన్నాళ్ల తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీని బతికించేందుకు చంద్రబాబు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. క...
ప్రధాని నరేంద్రమోదీ… తెలుగు రాష్ట్రాల పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. మోదీ.. ఇక్కడకు వస్తుంటే…. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతుండటం గమనార్హం. కేసీఆర్ శుక్రవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వెంట పలువరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని సమాచారం. శుక్రవారం నుంచి దాదాపు వారం రోజులు కేసీఆర్ ఢిల్లీలోనే ఉ...
టాలీవుడ్ నటడు అలీ… ఇటు సినిమాలతోపాటు… అటు రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసి పార్టీ విజయానికి తన వంతు సహాయం చేశాడు. ఈ క్రమంలో తాజాగా జగన్ ప్రభుత్వం అలీ కి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పదవిని కేటాయించాడు. అయితే ఈ పదవి దక్కినందుకు ఆలీ సంతోషం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ...