అంబేడ్కర్ చెప్పిన విధంగా ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడుతూ ముందుకు వెళ్తున్నాం. సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడు. సచివాలయానికి పేరు పెట్టడం సీఎం కేసీఆర్ కే సాధ్యం.
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ మధ్య ఉన్న దూరం మరోసారి బయటపడింది. 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాం ఆవిష్కరించే కార్యక్రమానికి గవర్నర్ను సీఎం ఆహ్వానించలేదు..
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (BR Ambedkar)కు తెలంగాణతో (Telangana) విడదీయరాని బంధం ఉంది. ఆయన హైదరాబాద్ (Hyderabad)కు పలుమార్లు పర్యటించారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా అంబేడ్కర్ తో రాష్ట్రానికి ఉన్న అనుబంధం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ భారతదేశంలో కలవడానికి నిజాంను (Nizam) ఒప్పించిన వారిలో అంబేడ్కర్ ఒకరు. దేశానికి రెండో రాజధానిగా (Seco...
నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ తన కోటా కంటే ఎక్కువగా నీటిని వినియోగించుకుందని ఏపీ జలవనరుల శాఖ KRMBకి తెలిపింది. మరోవైపు తమ రాష్ట్రానికి అత్యవసరంగా 7 టీఎంసీల నీరు అవసరం ఉందని..అందుకోసం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి తమకు ఇప్పించాలని లేఖలో కోరింది. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరింది.
తెలుగు రాష్ట్రాల్లో వి.హనుమంత రావు (V Hanumantha Rao) అదే వీహెచ్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన పంచ్ లు, ఆయన హావభావాలు, వ్యవహార శైలి తెలుగు ప్రజలను ఆకట్టుకుంటాయి. అప్పట్లో నిత్యం మీడియాలో ఉంటూ హల్ చల్ చేసేవారు. ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు.. మాజీ ఎంపీ. అలాంటి వ్యక్తి కోరికను తెలంగాణ మంత్రి కేటీఆర్ (KT Rama Rao) తీర్చారు. పెద్దాయన చేసిన ఉద్యమం ఫలించింది.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ [&hel...
రెండు రోజుల తర్వాత బాధితుడు ఎడమ కాలికి సమస్య ఉంటే కుడి కాలికి చికిత్స చేశారు ఏంటనే సందేహం వచ్చింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యుడిని అడగా పొరపాటును గుర్తించాడు. ఒక కాలికి చేయబోయి మరో కాలికి శస్త్ర చికిత్స చేసినట్లు గమనించారు.
హైదరాబాద్ శివారులో నర్సింగ్ రావు అనే వ్యక్తి తనకు దళితబంధు పథకం ఇవ్వడం లేదని వినూత్నంగా నిరసనకు దిగాడు. రేడియో టవర్ ఎక్కి మరీ తన గోడును వెల్లబోసుకున్నాడు.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సాయి లౌకిక్, సుస్మితను సిట్ అధికారులు విచారిస్తారు. తన భార్య సుష్మిత కోసం డీఏవో కొశ్చన్ పేపర్ను ప్రవీణ్ నుంచి రూ.10 లక్షలకు సాయి లౌకిక్ కొనుగోలు చేశాడని సిట్ చెబుతోంది.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.
ఆలయంలోని ముఖ మండపంలో నిత్యం సువర్ణ పుష్పార్చన జరిగే యజ్ణమూర్తులైన స్వామి, అమ్మవార్లకు ఆ కిరీటాలు అలంకరించనున్నారు. కానుకలకు ఆలయంలో ప్రధాన పూజారులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్య, కాంటూరి వెంకటాచార్య ప్రత్యేక పూజలు చేశారు.