WNP: పెబ్బేరు మండల కేంద్రంలోని చౌడేశ్వరి దేవి ఆలయంలో మంగళవారం చౌడేశ్వరి జాతర సంర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువా, పూలమాలతో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.