MNCL: అడవి పందులను హతమార్చిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు బెల్లంపల్లి FRO పూర్ణచందర్ ఆదివారం వెల్లడించారు. కన్నాల గ్రామంలో చంద్రమౌళి పత్తి చేనులో శ్రీనివాస్ అనే వ్యక్తి కరెంటు వైర్లు అమర్చి రెండు అడవి పందులను హతమార్చాడు. వాటిని కాశిరెడ్డిపల్లికి చెందిన రాజన్న, సాయికి విక్రయించాడు. నిందితులను అదుపులోకి మాంసం జప్తు చేశామన్నారు.