KNR: ముల్కనూర్ మోడల్ స్కూల్లో నెస్లే కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)లో భాగంగా నిర్మించిన బయో మాడ్యులర్ టాయిలెట్లను జిల్లా విద్యాధికారి శ్రీరామ్ మొండయ్య శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో ప్రిన్సిపల్ హర్జిత్ కౌర్, స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంకిత్, ఎంఈఓ పావని, నెస్లే కంపెనీ బాధ్యులు వసీం తదితరులు పాల్గొన్నారు.