BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు ఆదివారం రూ.50,49,359 ఆదాయం వచ్చినట్లు ఈవో వెంకట్రావు వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్తో రూ.2,59,000, బ్రేక్ దర్శనాలతో రూ.4,07,400, VIP దర్శనాలతో రూ.8,10,000, ప్రసాద విక్రయాలతో రూ.18,00,035, కార్ పార్కింగ్తో రూ.6,50,000, వ్రతాలతో రూ.4,17,000, తదితర విభాగాల నుంచి ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు.