NLG: మిర్యాలగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో నిర్వహిస్తున్న మండల స్థాయి సీఎం కప్ క్రీడోత్సవాలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుతో, విద్యార్థులతో కలసి మాట్లాడి వారితో కబడ్డీ, వాలి బాల్ ఆటలను ఆడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.