NGKL: జిల్లా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. భూదాన్ భూముల కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులను, ఒక ఐఏఎస్ అధికారిని ఈడీ విచారించింది.