SRPT: కోదాడ పట్టణంలో కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ ఫిబ్రవరి 10న హైదరాబాదులో జరిగే మహాధర్నాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ములకలపల్లి రాములు పిలుపునిచ్చారు. శనివారం కోదాడ పట్టణంలోని సుందరయ్య భవన్లో సీపీఎం పట్టణ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.