ADB: బాసర ఆర్జీయూకేటీలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి ఎంపికైన విద్యార్థుల ప్రొవిజనల్ లిస్టును శుక్రవారం విడుదల చేయనట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. బాసర క్యాంపస్ 1500 సీట్లు, మహబూబ్ నగర్ సెంటర్లో 180 సీట్లకు సంబంధించిన 1680 విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు వీసీ. ప్రో.గోవర్ధన్ సెలెక్టెడ్ లిస్టును విడుదల చేయనున్నారు.