SRPT: మాదకద్రవ్యాలు, ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉండాలని, కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్, క్రికెట్ వంటి క్రీడలతో శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉండాలని హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు యువతకు సూచించారు. మంగళవారం HNRలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి ఎస్టీఎఫ్ అండర్ 14, 17 బాల బాలికల కబడ్డీ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి, క్రీడలను క్రీడా స్ఫూర్తితో ఆడాలని పిలుపునిచ్చారు.