JGL: కోరుట్ల పురపాలక సంఘం నూతన కమీషనర్ జీ.రవీందర్ నియామితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమీషనర్ టికె.శ్రీదేవి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ శాఖలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భాగంగా మోహన్ కోరుట్ల మున్సిపల్ గ్రేడ్-3 కమిషనర్గా నియామకమయ్యారు. ఆయనను రాష్ట్ర మున్సిపల్ కమీషనర్ అండ్ డైరెక్టర్కు రిపోర్ట్ చేయాలన్నారు.