BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మంగళవారం రోడ్డు భవనాల శాఖ, సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం తెలిపి, దర్శనం వేద, ఆశీర్వచనం తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయనతోపాటు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, బీర్ల ఐలయ్య, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.