NZB: ఈనెల 27 నుంచి 30 వరకు మహబూబ్నగర్లో జరగబోయే రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు సిరికొండ మండలం చిమన్ పల్లి గ్రామానికి చెందిన వినోద్ నాయక్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వినోద్ నాయక్ కాకతీయ యమున క్యాంపస్లో కబడ్డి కోచ్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సంధర్భంగా పాఠశాల డైరెక్టర్ రామోజీ, ప్రిన్సిపాల్ గిరిధర్ పలువురు అభినందనలు తెలిపారు.