MHBD: విద్యార్థినీ విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలపై ఫోకస్ చేసి హాజరు శాతాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, DEO ఏ. రవీందర్ రెడ్డి, స్పెషల్ అధికారులు కెజివీబీ, ప్రోగ్రాం అధికారులతో కలసి సమీక్ష నిర్వహించారు.