నల్గొండ: యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని యాదగిరిపల్లి శ్రీ దుర్గా మాత అమ్మవారి వార్షిక మహోత్సవానికి ప్రభుత్వానికి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఆహ్వాన పత్రికను ఉత్సవ కమిటీ నిర్వాహకులు గ్రామ పెద్దలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మిట్ట వెంకటయ్య, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ కాటంరాజు, నరహరి, ర్యకల రాజు, తదితరులు పాల్గొన్నారు.