JGL: గొల్లపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణలక్ష్మీ, సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.