MNCL: బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని DY.CM భట్టి విక్రమార్క సూచించారు. మంత్రి లక్ష్మణ్ కుమార్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించగా మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. విద్యార్థుల సంక్షేమంపై కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షిచాలన్నారు.