NRPT: పట్టణంలోని హైస్కూల్లో గురువారం మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంపై విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించారు. మళ్లీ వంట చేసి విద్యార్థులకు భోజనం పెట్టారు. దీంతో శుక్రవారం డీఈఓ కార్యాలయ అధికారులు ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఏజెన్సీ గురించి ఆరా తీశారు.