KMM: పచ్చదనం పెంపొందించేందుకు నిర్వహించే వన మహోత్సవం కార్యక్రమంలో విస్తృతంగా మొక్కలు నాటేందుకు సంబంధిత శాఖల అధికారులు మొక్కలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ చింతకాని(M) వందనం గ్రామంలోని నర్సరీని సందర్శించి, మొక్కలను పరిశీలించారు. మొక్కలు పెంచడంలో జిల్లాను ఆదర్శంగా నిలపాలని పేర్కొన్నారు.