JGL: బీర్పూర్ మండలం మంగేళ గ్రామానికి చెందిన కందుకూరి రాజేశం సోమవారం(45) గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ, మానసిక ఒత్తిడికి గురై, మందులు వాడినా తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది. ఈ నిర్ణయం తీసుకున్నట్లు మృతుడి కొడుకు కందుకూరి చంద్రశేఖర్ తెలిపారు.