MBNR: పాలమూరు యూనివర్సిటీ (PU)లో ఈనెల 16న 4వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారిణి కే.ప్రవీణ ఈరోజు తెలిపారు. ఈ స్నాతకోత్సవనికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరుకానున్నారని, టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు అన్ని కోర్సుల్లో 88 గోల్డ్ మెడల్స్ ప్రధానం చేస్తున్నామని తెలిపారు.