KNR: వినాయక నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి అగ్ని ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి కోరారు. చొప్పదండి మండపం వద్ద లైవ్ విద్యుత్ కనెక్షన్లను పరిశీలించారు. మండపంలో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణకు ఎస్ఎఫ్వో 87126699247,8712699246 నెంబర్లకు టచ్లో ఉండాలని కోరారు.