WNP: జిల్లాలోని గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి విడత గురువారం జరుగుతున్న ఐదు మండలాలలో ఉదయం 10గంటల వరకు 20శాతం పోలింగ్ నమోదయింది. అత్యధికంగా ఏదుల మండలంలో 23.6%నమోదు కాగా,పెద్దముందడి 21.8%,రేవల్లి 21.1%,ఘనపూర్ 20%పోలింగ్ నమోదు కాగా అతిస్వల్పంగా గోపాల్ పేట మండలంలో 17.4%నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.