KNR: స్థానిక ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్ కే.రామకృష్ణ అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన “50 సంవత్సరాల అత్యవసర పరిస్థితి-నేర్చుకోవలసిన పాఠాలు” అంశంపై వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 జిల్లాస్థాయి ఉపన్యాస ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న KNR మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వికసిత్ భారత్ లక్ష్యసాధనలో యువత పాత్ర కీలకమన్నారు.